Saturday, September 7, 2024

Congress party

వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

- ఈ నెలలోనే నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం.. - ఆగమ శాస్త్ర ప్రకారం భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి - టెక్స్టైల్ పార్కులో కంపెనీల ఏర్పాటు, ఉద్యోగ కల్పనపై సమీక్ష - మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు - వరంగల్ జిల్లా నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి స‌మీక్ష‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌ : వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం...

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన సక్సెస్

- నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం - మైలారం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన - సభకు భారీగా తరలివచ్చిన జనం - భూపాలపల్లి యువతకు ఇండస్ట్రీస్‌తో భారీగా ఉద్యోగ అవకాశాలు - తెలంగాణలో ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది - ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తాం.. - సభలో మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్...

హైద‌రాబాద్ లో నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతాం – సీఎం రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చెప్పారు. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో...

కాంగ్రెస్ అభ్య‌ర్థుల రెండో జాబితా విడుద‌ల‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉత్కంఠ వీడింది. ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న కాంగ్రెస్‌పార్టీ అభ్య‌ర్థుల రెండో జాబితా శుక్ర‌వారం రాత్రి విడుద‌ల అయింది. ఇందులో 45మంది అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం ల‌భించింది. దీంతో ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న అనేక నియోజ‌క‌ర్గాల్లో క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఉమ్మ‌డి...

వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ జంగా రాఘవరెడ్డికే ఇవ్వాలి

లేనిప‌క్షంలో మూకుమ్మ‌డి రాజీనామాలు చేస్తాం.. సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్పొరేట‌ర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ సయ్యద్ రజాలి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్‌...

రామ‌ప్ప ఆల‌యంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పూజ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : కాంగ్రెస్ విజయ భేరీ యాత్రలో భాగంగా ములుగు జిల్లా వెంక‌టాపురం మండ‌లం పాలంపేట‌లోని రామప్ప దేవాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు...

రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన గాజర్ల అశోక్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు గురువారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే తన సహచరులు, అనుచరులతోపాటు వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అశోక్‌ వారి సూచనల మేరకు...

బీసీల‌కు ప్రాధాన్య‌మివ్వండి..

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భట్టి విక్రమార్కతో టీపీసీసీ బీసీ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రానున్న ఎన్నిక‌ల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని,...

టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం

వ‌రంగ‌ల్ స‌భ‌లో రాహుల్ గాంధీ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : మ‌న రాష్ట్రం కొత్త రాష్ట్ర‌మ‌ని, న‌వ‌రాష్ట్రంగా ఆవిర్భ‌వించింద‌ని తెలిపారు. ఇది చాలా సులువుగా ఏర్పడ‌లేద‌ని అమ్మ‌లు అక్క‌లు, వారి శ్ర‌మ‌తో, క‌న్నీళ్ల‌తో ఏర్ప‌డింద‌న్నారు. ఏ ఒక్క‌రికోస‌మో తెలంగాణ ఏర్ప‌డ‌లేద‌ని ఇక్క‌డ ఉన్న అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల కోసం తెలంగాణ ఏర్ప‌డింద‌న్నారు. రానున్న కాలంలో సుభిక్ష‌మైన రాష్ట్రంగా...

సంచ‌ల‌నం రేపుతున్న‌ రేవంత్‌రెడ్డి వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రైతుల‌కు సంబంధించి కీల‌క తీర్మానాలు ప్ర‌క‌టించారు. 365 రోజుల్లో కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుందని సోనియ‌మ్మ‌ రాష్ట్రం త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని తెలిపారు. సోనియ‌మ్మ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాల‌ రైతుల‌కు...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img