Friday, September 20, 2024

latest news

హై టెన్ష‌న్‌.. ఈడీ కార్యాల‌యానికి క‌విత‌

ఢిల్లీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం ర్యాలీలు, ధ‌ర్నాల‌కు నో ప‌ర్మీష‌న్‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈనేప‌థ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి...

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్… 35 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

మానుకోట ఏరియా ద‌వాఖాన‌లో చికిత్స‌ అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 35 మంది విద్యార్థినులు అస్వస్థకు గుర‌య్యారు. గురువారం ఉద‌యం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థినులు ఉదయం అస్వస్థత‌కు గురైన‌ట్లు స‌మాచారం. 15 మందికి వాంతులు, విరోచనాలు...

ఆరోజే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. కేసీఆర్ పతనం స్టార్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవ‌డం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. మార్చి 10న కవిత అరెస్టు కాబోతుంది... ఇదే కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని పాల్ అన్నారు. తెలంగాణలో...

వ‌రంగ‌ల్‌లో 12 మంది ఆకతాయిల అరెస్ట్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ కాశీబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఏడిపిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్ర‌వారం సాయంత్రం వరంగల్ షీ టీం మెరుపు దాడి చేసింది. 12 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని తమదైన శైలిలో షీటీం బృందం విచారిస్తోంది. ఈ మెరుపు దాడిలో...

వ‌రంగ‌ల్‌లో 12 మంది ఆకతాయిల అరెస్ట్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ కాశీబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఏడిపిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్ర‌వారం సాయంత్రం వరంగల్ షీ టీం మెరుపు దాడి చేసింది. 12 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని తమదైన శైలిలో షీటీం బృందం విచారిస్తోంది. ఈ మెరుపు దాడిలో...

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌… కాలేజీ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ బ‌ల‌వ‌న్మ‌రానికి పాల్ప‌డ్డాడు. అయితే కొద్దిరోజుల్లో ఇంటర్ హెగ్జామ్స్ జరగనుండడంతో...

తూర్పుకోట పెద్దమ్మ గుడిలో చోరీ..

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : ఖిలా వరంగల్ తూర్పుకోటలో దొంగలు బీభత్సం సృష్టించారు. తూర్పు కోటలో గ‌ల‌ పెద్దమ్మ గుడిలో రెండు హుండీలు పగలగొట్టి నగదుతోపాటు వెండి హారం ఎత్తుకు వెళ్లారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.

ఆరోపణల కారణంగా కానిస్టేబుళ్ల‌ను అటాచ్ చేయలేదు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుళ్ల‌పై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లాకు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో జ‌రుగుతున్న ప్రచారం అవాస్త‌మ‌ని సీపీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేద‌ని ఒక...

ఎనిమిది మంది కానిస్టేబుళ్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వ‌హిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను వరంగల్ కమిషనరేట్ నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తూ సీపీ రంగనాథ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ప్రీతి కేసులో కీల‌క మ‌లుపు…. నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి సైఫ్ ..

  అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : కేఎంసీ మెడికో ధ‌రావత్ ప్రీతి మృతి కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన ఎంఏ సైఫ్‌కు నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర ఆదేశాలిచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం సైఫ్ ను...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img