మానుకోట ఏరియా దవాఖానలో చికిత్స
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో
ఫుడ్ పాయిజన్ అయి 35 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థినులు ఉదయం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 15 మందికి వాంతులు, విరోచనాలు...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవడం ఖాయమని జోస్యం చెప్పారు. మార్చి 10న కవిత అరెస్టు కాబోతుంది... ఇదే కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని పాల్ అన్నారు. తెలంగాణలో...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ కాశీబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఏడిపిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం వరంగల్ షీ టీం మెరుపు దాడి చేసింది. 12 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తమదైన శైలిలో షీటీం బృందం విచారిస్తోంది. ఈ మెరుపు దాడిలో...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ కాశీబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఏడిపిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం వరంగల్ షీ టీం మెరుపు దాడి చేసింది. 12 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తమదైన శైలిలో షీటీం బృందం విచారిస్తోంది. ఈ మెరుపు దాడిలో...
తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ బలవన్మరానికి పాల్పడ్డాడు. అయితే కొద్దిరోజుల్లో ఇంటర్ హెగ్జామ్స్ జరగనుండడంతో...
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుళ్లపై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లాకు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో జరుగుతున్న ప్రచారం అవాస్తమని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని ఒక...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను వరంగల్ కమిషనరేట్ నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తూ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : కేఎంసీ మెడికో ధరావత్ ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎంఏ సైఫ్కు నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర ఆదేశాలిచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం సైఫ్ ను...