అక్షరక్తి, హన్మకొండ క్రైం : గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని హన్మకొండ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి సాయిరాం, తూము విజయ్ ఇద్దరూ స్నేహితులు గత ఏడాది నుంచి గంజాయి తాగడం, అమ్మడం అలవాటుచేసుకున్నారు. ఈక్రమంలోనే ఒడిషా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు....
బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్
వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన సైఫ్కు ఉరి శిక్ష విధించాలని బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్ డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్ లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల కిరణ్...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో భారత నాస్తిక సమాజం నాయకుడు బైరి నరేష్పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్లో ప్రొటెక్షన్తో వెళ్తున్న నరేష్ని కిందకు లాగి దేహశుద్ధి చేశారు. గతంలో అ య్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్ ఇటీవలే జైలు నుండి బయటకు...
స్వగ్రామానికి మెడికో మృతదేహం.. మిన్నంటిన రోదనలు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతితో జనగామ జిల్లా గిర్నితండాలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ నుండి భారీ భద్రత నుడుమ ప్రీతి మృతదేహాన్ని సోమవారం ఉదయం గిర్నీతండాకు తరలించారు. ప్రీతి మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నా రు. కాగా, తమ బిడ్డను...
అక్షరశక్తి, హన్మకొండ : యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై సోమవారం రాత్రి దాడికి పాల్పడిన నలుగురు నిందితులను హనుమకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధిం చి హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ వివరాలను వెల్లడించారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి గత రాత్రి హనుమకొండలో చేపట్టిన...
అక్షరశక్తి, హన్మకొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా విజయం సాధించిన డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయ పండితుల సమక్షంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల...
పర్యాటక ప్రాంతంగా కురవి..
మంత్రి సత్యవతి రాథోడ్
వీరభద్రుడి ఆలయంలో ప్రత్యేక పూజలు
అక్షరశక్తి, మహబూబాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కురవి మండల...