Friday, September 20, 2024

latest news

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌… ప‌దో త‌ర‌గ‌తితోనే ప్ర‌భుత్వ కొలువు

పోస్టల్​శాఖలో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ నిరుద్యోగుల‌కు మ‌రో శుభవార్త‌. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌‌‌‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌‌‌‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుద‌లైంది. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ నియామకాలు చేపట్ట‌నున్నారు. ఎంపికైనవారు బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌ (బీపీఎం), అసిస్టెంట్‌‌‌‌బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌ (ఏబీపీఎం), డాక్‌‌‌‌...

రేపు హ‌న్మ‌కొండ‌కు మెగాస్టార్ చిరంజీవి

ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో వాల్తేర్ వీర‌య్య విజ‌యోత్స‌వ స‌భ‌ సంద‌డిచేయ‌నున్న ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ రేపు హ‌న్మ‌కొండ‌లో మెగా ఫ్యాన్స్ పూన‌కాల‌తో ఊగిపోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ శ‌నివారం న‌గ‌రానికి రానున్నారు. చిరు నటించిన వాల్తేర్ వీర‌య్య సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు కొల్ల‌గొట్టి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.దీంతో హ‌న్మ‌కొండ ఆర్ట్స్...

భ‌లేభ‌లే బకెట్ బిర్యానీ !

  పొట్లంపోయి బకెట్లు వచ్చిన‌య్ ! రంగు రంగుల బకెట్ల‌లో ఘుమ‌ఘుమ‌లాడే బిర్యానీ  న‌గ‌రంలో న‌యా ట్రెండ్ ఫుడ్ ల‌వ‌ర్స్ ఫిదా ! రెడ్‌, గ్రీన్‌, హాట్‌, మాస్ట‌ర్ బ‌కెట్ల పేరుతో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న వ్యాపారులు బిర్యానీ... ఈపేరు వింటేనే భోజన ప్రియులకు నోరు ఊరుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ...

హిడ్మా సేఫ్‌

ప్ర‌క‌టించిన మావోయిస్టు పార్టీ బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై లేఖ విడుదల మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోలేదని మావోయిస్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో హిడ్మా చనిపోయి నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్ప‌ష్టం చేసింది. దక్షిణ భాస్కర్ అటవీ...

అభ‌ద్ర‌త‌లో మ‌హిళా పోలీస్!

పీఎస్‌ల‌లో కొంద‌రు అధికారుల వంక‌ర చూపులు ! ఓ వైపు ప‌ని ఒత్తిడి.. మ‌రోవైపు వేధింపులు ఎవ‌రికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న వైనం తీవ్ర మానసిక ఆందోళ‌న‌లో కుటుంబాలు కొత్త సీపీతోనైనా దుస్థితి మారుతుందా..? పోలీస్ ఉద్యోగం అంటేనే క‌త్తి మీద సాములాంటిది. తీవ్రమైన ప‌ని ఒత్తిడికి తోడు ఉన్న‌తాధికారుల నుంచి వేధింపులు కూడా నిత్య‌కృత్యం....

రాష్ట్ర‌స్థాయి థైక్వాండో పోటీల్లో ధ‌ర‌ణి ప్ర‌తిభ‌

జాతీయస్థాయి పోటీల‌కు ఎంపిక‌ అభినందించిన ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్‌నాయ‌క్‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హబూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆరేంద్ర శ్రీనివాస‌చారి - సుజాత దంప‌తుల కుమార్తె ధ‌ర‌ణి థైక్వాండో పోటీల్లో ప్ర‌తిభ చాటింది. డిసెంబ‌ర్ 14న హైద‌రాబాద్‌లో జ‌రిగిన రాష్ట్ర‌స్థాయి పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడ‌ల్ సాధించింది. ఈమేర‌కు జ‌న‌వ‌రి 9 నుంచి 12...

బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగిస్తున్న రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహం టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌పై ఎవరూ ఊహించని అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల‌పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొను గోలుకు బీజేపీ కుట్రం చేసిందని...

క‌ష్టాల్లో ల్యాబ్ టెక్నీషియ‌న్లు

దశబ్దాలు గడిచినా దశమారని జీవితాలు.. ఇరవై ఏళ్ళ పైబడి శ్ర‌మ దోపిడీకి గుర‌వుతున్నాం.. ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ గుర్తింపులేదు ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాలి ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, క‌మ‌లాపూర్ : తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్...

కూతురుపై తండ్రి లైంగిక‌దాడి.. మాన‌వ మృగానికి ప‌దేళ్ల జైలు శిక్ష !

  కామంతో క‌ళ్లు మూసుకుపోయి కూతురిపైనే ప‌లుమార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డిన మాన‌వ మృగానికి న్యాయస్థానం ప‌దేళ్ల జైలు శిక్ష విధించింది. వివ‌రాల్లోకి వెళ్తే... వరంగల్ కాశీబుగ్గకు చెందిన కోడం ప్రవీణ్ ఓ మహిళను వితంతు వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు అప్పటికే కుమారుడు, కూతురు ఉన్నారు. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. భార్యకు 17 ఏళ్ల...

నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్ శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీజీపీగా ప‌గ్గాలు చేప‌ట్టారు. నూతన డీజీపీకి సీపీలు, ఎస్పీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్.. ఇప్పటివరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. హైదరాబాద్ సీపీగా, అడిషనల్ డీజీపీగా వ్యవహరించారు. రాష్ట్రపతి...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img