కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా గుర్తింపు
ప్రొఫెసర్గా 15 ఏండ్ల సుదీర్ఘ అనుభవం
హిస్టరీ హెచ్వోడీగా, బోర్ట్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా అనేక కీలక బాధ్యతలు
కలిసిరానున్న సమాజిక సమీకరణాలు
మే నెలతో ముగియనున్న
వైస్ ఛాన్స్లర్ రమేశ్ పదవీకాలం
కొత్త వీసీ నియామకంపై ప్రభుత్వం కసరత్తు
అనుభవం,...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: హన్మకొండ కాకతీయ పోలీస్స్టేషన్ పరిధిలోని రామారం పెట్రోల్ బంక్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... రామారంలోని స్కిల్ స్టోక్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సునయన (27) తన ద్విచక్రవాహనంపై హనుమకొండ నుండి కరీంనగర్ వైపుగా...
అక్షరశక్తి, ములుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ టికెట్ను టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ ఎట్టి వెంకన్నకు ఇవ్వాలని ఆదివాసీ సంఘాలు కాంగ్రెస్ హైకమాండ్ను కోరాయి. ఈమేరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఐటీడీఏ గెస్ట్ హౌస్లో నిర్వహించిన ఆదివాసీ సంఘాల సమావేశంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ రేసులో ఉన్న ఎట్టి వెంకన్నకు...
వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు
మెండుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆశీస్సులు..
ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా..
ఉన్నత విద్యావంతురాలిగా, సామాజిక సేవకురాలిగా గుర్తింపు
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్గా వేలాది మహిళల జీవితాల్లో వెలుగులు..
అక్షరశక్తి, తొర్రూరు: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం...
అక్షరశక్తి, కాజీపేట : కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. రహమత్ నగర్కు చెందిన కన్నె విజయ (68) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలంరేపింది. గురువారం రాత్రి అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో హత్య జరిగినట్లు సమాచారం. వృద్ధురాలి మెడలో బంగారం మాయమవడంతో నగల కోసమే హత్య జరిగినట్లు...
తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ భావోద్వేగ సందేశం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశం పంపారామె. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ రావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రిత్యా రాలేకపోయారు. దీంతో ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ...
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు. నేటిలోగా మొత్తం 3.26 కోట్ల మందికి పంపిణీ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఫిజికల్గా...
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా...
ఒక్క అవకాశం ఇవ్వండి... నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపుతా..
భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు
అక్షరశక్తి , భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దేవుడి సాక్షిగా అమలుచేస్తానని సీపీఐ బలపరిచిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు...
అక్షరశక్తి, హైదరాబాద్: సుప్రీం కోర్టు న్యాయవాది పూసాల శ్రీకాంత్చారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ (టీడీపీపీ) రాజ్యాంగాన్ని పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, అడ్వొకేట్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దలింగన్నగారి భిక్షపతి ఆవిష్కరించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ ద్రవిడ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి గౌతమ్...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...