ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా..
తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ అభ్యర్థి వేణుచారి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం
అక్షరశక్తి, హనుమకొండ : అవినీతిని ఓడించండి.. అభివృద్ధికి పట్టంకట్టండని తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ అభ్యర్థి అయిలాపురం వేణుచారి ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ నుంచి బరిలోకి...
వరంగల్ పశ్చిమ టీడీపీపీ అభ్యర్థి అయిలాపురం వేణుచారి
నియోజకవర్గంలో విస్తృత ప్రచారం..
రెండు వందల మంది యువకులతో హన్మకొండలో ర్యాలీ
అక్షరశక్తి, హన్మకొండ: మెరుగైన సమాజం కోసం నేనుసైతం అంటూ ముందుకు కదులుతున్నారు అయిలాపురం వేణుచారి. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందించడమే ధ్యేయమంటూ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. అవినీతి...
ప్రచారంలో దూసుకుపోతున్న
కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు
ప్రజా దీవెన యాత్రకు జనం బ్రహ్మరథం
అధికార పార్టీ నుంచి కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..
డీలాపడుతున్న గులాబీ దళం
బీటలువారుతున్న బీఆర్ఎస్ కంచుకోట..?
అక్షరశక్తి, వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతోందా..? హస్తం పార్టీ అభ్యర్థి కేఆర్...
నియోజకవర్గంలో వేలాదిమంది బాధితులు
రమణారెడ్డి భూదందాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
కేటీఆర్ సభలోనే బాధితుల నిరసనే నిదర్శనం
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటమి తప్పదంటూ ప్రచారం
అక్షరశక్తి, భూపాలపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ధరణి పోర్టల్ దెబ్బ పడనుందా..? ఈ ఎన్నికల్లో అనేకమంది అభ్యర్థుల ఓటమికి...
తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ..
పలు కుల, ప్రజా సంఘాల మద్దతు..
వీకే హెల్పింగ్ సొసైటీ ద్వారా దశాబ్ధకాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు
అక్షరశక్తి, హన్మకొండ: డబ్బు, మద్యం, కులం చుట్టే తిరుగుతున్నాయి ప్రస్తుతం ఎన్నికలు. ఎంత పేరున్నా, ఏస్థాయి నాయకుడైనా పైసలు పంచకుండా, మద్యం పోయకుండా గెలిచే...
కాంగ్రెస్లో చేరిన శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్..మరికొందరు నేతలు..
అక్షరశక్తి, శాయంపేట: శాయంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, మాందారిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్,...
అక్షరశక్తి, హన్మకొండ: షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలసముద్రం నందు గల షైన్ కళాశాలలో ప్రిన్సిపాల్ మారబోయిన రాజు గౌడ్ ఆధ్వర్యం లో కేక్ కట్ మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా షైన్ విద్యాసంస్థల అధినేత కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...