Saturday, September 21, 2024

Must Read

కుర‌విలో అమ‌ర‌వీరుల స్తూపం ఆవిష్క‌రించిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని

కుర‌వి మండ‌లకేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్తూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు గురువారం ఆవిష్క‌రించారు. న‌కిలీ న‌క్స‌లైట్ల చేతిలో హ‌త్య‌కు గురైన దివంగ‌త సీపీఐ మండ‌ల కార్య‌ద‌ర్శి లియాక‌త్ అలీతోపాటు ఇటీవ‌ల అనారోగ్యంతో క‌న్నుమూసిన మండ‌ల కార్య‌ద‌ర్శి సురేంద‌ర్ కుమార్‌కు ఈసంద‌ర్భంగా ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అమ‌రుల ఆశ‌య...

క‌రోనా అల‌ర్ట్‌… మ‌రికాసేప‌ట్లో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా...

నెరవేరిన చిరకాల కోరిక !

ఎమ్మెల్యే అరూరి చొరవతో ఏనుమాముల మార్కెట్‌లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ర‌మేశ్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నూతన పోలీస్ స్టేషన్ బుధ‌వారం ప్రారంభ‌మైంది. దీంతో ఈ ప్రాంత ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక తీర‌గా,...

ఇది అక్రమ లేఅవుట్.. ఇందులో ప్లాట్లు అమ్మడం, కొనడం నిషేధం.. !

దామ్యాతండాలోని సర్వే నంబర్ 395లో హెచ్చ‌రిక బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయ‌తీ అక్షర‌శక్తి ఎఫెక్ట్ ! మానుకోట‌లో భూబాగోతం వెలుగులోకి.. 35 ఎకరాల లావని పట్టా భూమిని మాయంచేసిన క‌బ్జాదారులు భూవివాదం కోర్టు ప‌రిధిలో ఉన్నా వెంచ‌ర్‌గా మార్చుకుంటున్న వైనం భూ మాఫియాపై అక్ష‌ర‌శ‌క్తి క‌థ‌నం ఎట్ట‌కేల‌కు స్పందించిన యంత్రాంగం వెంచ‌ర్‌లో...

బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ..

హైదరాబాద్ నగరంలోని దమ్మాయిగూడలో చిన్నారి అనుమానాస్ప‌ద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డి మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఇందు ( 10 ) మృతిచెందిందని వైద్యులు తమ నివేదికలో వెల్లడించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. జవహర్‌నగర్‌కు చెందిన ఇందు.. ఈ నెల 15న దమ్మాయిగూడలోని స్కూల్‌కు వెళ్లి...

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు వ‌యో ప‌రిమితి పెంచాలి

టీపీసీఎల్ఏ రాష్ట్ర అధ్య‌క్షుడు సంకెప‌ల్లి శ్రీనివాస్‌రెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : జూనియర్ లెక్చరర్ల నియామకాల్లో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీలో అభ్య‌ర్థుల వయో పరిమితిని 52 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ (కాక‌తీయ‌) ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకెపల్లి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు మానుకోట పట్టణంలోని...

పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తా..

పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌, ద‌ళిత కాంగ్రెస్ మ‌హిళా విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి కూరాకుల భార‌తి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని టీ పీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర క‌న్వీన‌ర్‌, ద‌ళిత కాంగ్రెస్ మ‌హిళా విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి (విశ్రాంత లేబ‌ర్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్) కూరాకుల...

ఫ్లాష్‌..ఫ్లాష్‌.. ఫిజిక‌ల్ ఈవెంట్ల‌లో అప‌శృతి

అస్వస్థతకు గురైన అభ్యర్థి ఎంజీఎంకు త‌ర‌లింపు... యోగ‌క్షేమాలు తెలుసుకున్న సీపీ పోలీస్ కానిస్టేబుల్‌, ఎస్సైల నియామకాల్లో భాగంగా కేయూ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ‌నివారం నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం అభ్య‌ర్థి అస్వస్థత గుర‌య్యాడు. వెంట‌నే పోలీసులు ఎంజీయం ద‌వాఖాన‌కు తరలించారు. ప్ర‌స్తుతం అభ్యర్థికి ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా...

బిగ్‌బాస్ విన్న‌ర్ అత‌డే..!

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ - 6 కి మరి కొద్ది గంట‌ల్లోనే శుభం కార్డు పడనంది. రేపు (డిసెంబర్ 18న) గ్రాండ్ ఫినాలే జరగనుండ‌గా, విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే శ్రీసత్య‌ ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్...

కూతురు చావుకి కార‌కుడ‌ని.. యువ‌కుడిని న‌రికిచంపిన తండ్రి !

క‌మ‌లాపూర్ మండ‌లంలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, కమలాపూర్: తన కూతురు చావుకి కారకుడు అనే అనుమానంతో యువకుడిని కత్తితో న‌రికి చంపా డు ఓ తండ్రి. ఈ ఘ‌ట‌న హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మదన్నపేట గ్రామంలో శ‌నివారం ఉద‌యం చోటుచేసుకుంది. స్థానికుల క‌థ‌నం మేర‌కు... వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img