బీజేపీలో చేరితే రాజకీయంగా
పతనం తప్పదనే యోచనలో ఇద్దరు నేతలు
హస్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..!
మరికొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం ?
బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...
బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్
అక్షరశక్తి, హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని చెప్పిన షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు...
అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో వరంగల్ డిక్లరేషన్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులకు సంబంధించి కీలక తీర్మానాలు ప్రకటించారు. 365 రోజుల్లో కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని సోనియమ్మ రాష్ట్రం తప్పకుండా వస్తుందని తెలిపారు. సోనియమ్మ రాష్ట్రం వచ్చిన తర్వాల రైతులకు...
అక్షరశక్తి, హన్మకొండ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు. అయితే.. రాహుల్ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ కమాండోలతో పాటు జెడ్ ప్లస్ సెక్యూరిటీ...
కేటీఆర్, కవితపై రేవంత్ ఫైర్
తెలంగాణలో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్ నేతల ట్వీట్లకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని...
రైతు సంఘర్షణ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశం
కాజీపేట సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో హెలీపాడ్ కోసం స్థలం పరిశీలన
అక్షరశక్తి, కాజీపేట : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం హన్మకొండకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 6వ తేదీన నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను ఆయన...
ములుగు : టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు రేవంత్ కారులో బయలుదేరారు. మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మార్గంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి వాహనంతోపాటు ఎనిమిది వాహనాలకు అనుమతి...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...