Friday, September 20, 2024

ummadi waramgal

చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న యాజమాన్యం పై కేసులు – జిల్లా ఎస్పీ

అక్ష‌ర‌శ‌క్తి మ‌హ‌బూబాబాద్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వివిధ శాఖల సహకారంతో ప్రతి ఏటా రెండుసార్లు జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ మరియు జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించి అనేక మంది బాలకార్మికులకు విముక్తి కల్పించడం జరుగుతుంది అన్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం అపరేషన్...

ప్రమోటి టీచర్స్ తో సీఎం సమావేశం.. హర్షనీయం

అక్ష‌రశ‌క్తి కాజీపేట : ఏళ్ల తరబడి తీరని సమస్యగా మారిన ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పించి.. ఈనెల రెండవ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రమోటీ టీచర్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానుండడం పట్ల బీసీటియు హర్షం వ్యక్తం చేస్తుందని ఆ యూనియన్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం...

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రత సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ...

ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించేలి – జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: గురువారం జిల్లా కలెక్టరేట్ సత్య శారద సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈనగాల వెంకట్రామి రెడ్డి, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి ఇన్నర్ రింగ్ రోడ్ కొరకు భూములు తీసుకొన్న రైతులకు పరిహారం చెల్లింపు, క్రీడానగరం ఏర్పాటుకు...

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి – ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ:కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలో...

డిటెన్షన్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలి – ఎస్ఎఫ్ఐ

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ఈరోజు ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ డిటెన్షన్ అనేది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ కాకుండా...

తల్లి పాల వారోత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: శిశువుకు తల్లిపాలే రక్ష అని, తల్లి పాల వారోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హల్ లో ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల గోడ ప్రతులను అధికారులతో కలిసి కలెక్టర్...

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గంజాయి మరియు ఇతర మ‌త్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేయుసి పోలీసుల కిట్స్ కళాశాలలో డివిజన్ పోలీసుల అధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో విధ్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిధిగా పాల్గోని...

నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవు – ఏసిపి కే దేవేందర్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: వ‌రంగ‌ల్ మహానగరంలో నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని నిందితులు ఎంత వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని .. హనుమకొండ ఏసీపీ కే .దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని వాజ్ పాయ్ కాలనీలో ముగ్గురు ఇన్స్పెక్టర్ లు సుబేదారి సిఐ, హనుమకొండ సిఐ, కే యు సి ఐ, లతో కలసి...

క్షేమంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాలి -కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై వుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటి ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఏర్పాటు చేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img