Friday, September 20, 2024

ummadi waramgal

హనుమకొండ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిపి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌క్రైం : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం హనుమకొండ ఏసీపీ కార్యాలయంను తనిఖీ చేశారు. ఈ తనిఖీ కోసం వెళ్ళిన పోలీస్ కమిషనర్ కు ఏసీపీ దేవేందర్ రెడ్డి పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ కార్యాలయము పనితీరుకు సంబంధించి...

జాబ్ క్యాలెండర్ విడుదల కేయూ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి...

మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితమే – ఎస్సీల వర్గీకరణ

అక్ష‌ర‌శ‌క్తి కొత్త‌గూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఎంఆర్ పీఎస్, ఎంఎస్ పీ మరియు అనుబంధ బేడ బుడగ జంగాల సంఘాల కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ తరువాత మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా...

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన‌ పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత

అక్షర శక్తి పరకాల: ఈరోజు స్థానిక పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ లు...

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి సమావేశం

అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: ఈరోజు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొంది న ఉపాధ్యాయులతో రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా నుండి 4 57మంది ఉపాధ్యాయులు పది బస్సులలో వెళ్లరు. కాగా బ‌స్సుల‌ను అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్ రెడ్డి జెండా ఊపి...

మానవత్వం చాటుకున్న మెపా

అక్షరశక్తి, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయాన్ని కోరారు. ఎంతోమంది...

ఐటిఐ క‌ళ‌శాల‌ల్లో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ కేంద్రాల‌ను ప‌రిశీలించిన – జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ:హనుమకొండలోని ప్రభుత్వ ఐటిఐ లలో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ములుగు రోడ్లని రెండు ప్రభుత్వ ఐటిఐ లను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ ఐటిఐ లను ఉన్నతీకరించడానికి ఆధునిక వర్క్ షాపులు, కొత్త యంత్రాలు, పరికరాలు...

విద్యుత్తును అవసరం ఉన్నంత వరకే వాడుకోవాలి – జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకొని, అనవసరంగా వాడకుండా ఉండటమే విద్యుత్తును ఉత్పత్తి చేసినంత విలువని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మర్కాజి ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యత లో భాగంగా ఏర్పాటుచేసిన సోలార్ పవర్ సిస్టమును ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడుతూ...

కలెక్టర్ ను కలసిన సెంట్రల్ ట్రైనీ అసిస్టెంట్ స్టాటిస్టికల్, సెక్షన్ ఆఫీసర్లు

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జూబ్లీహిల్స్ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న 20 మంది సెంట్రల్ సెక్రటేరియట్...

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లాలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి లతో కలసి ఈ నెల 5 నుంచి 9వ తేదీ...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img