Thursday, September 19, 2024

warangal police commissionarate

హ‌న్మ‌కొండ‌లో క‌ల‌క‌లం..

త‌మ్ముడిపై అన్న హ‌త్యాయ‌త్నం.. అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఆస్తి త‌గాదాల్లో త‌మ్ముడిపై అన్న హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న హ‌న్మ‌కొండ కాపువాడ‌లో చోటు చేసుకుంది. ఈ మేర‌కు హ‌న్మ‌కొండ ఇన్‌స్పెక్ట‌ర్ కర్ణాకర్ కేసు వివ‌రాలు వెల్ల‌డించారు. కాపువాడకు చెందిన నాగపురి నిఖిలేష్‌కు, నాగపురి రాకేష్‌కు కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూలై...

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఇద్దరి పరిస్థితి విషయం.. అక్షరశక్తి, ఆత్మకూరు : హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే...

పోలీసుల ఆత్మీయ సమ్మేళనం

అక్షరశక్తి, మడికొండ: కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలోని పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్ లతో ఆదివారం మడికొండలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు‌. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ బారీ హాజరయ్యారు. కాజీపేట ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...

అక్షరశక్తి బ్రేకింగ్.. ఎస్సై స‌స్పెన్ష‌న్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : విధుల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసు అధికారుల‌పై వ‌రంగ‌ల్ సీపీ ఏవీరంగ‌నాథ్ కొర‌ఢా ఝ‌ళిపిస్తున్నారు. తాజాగా, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హ‌త్య‌ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా, గతంలో...

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

అక్షరశక్తి, గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హట్యాతండా సమీపంలో  ఆదివారం జరిగిన ప్రమాదంలో భద్రాద్రి జిల్లా డీసీఆర్బీ లో ఎస్సైగా పనిచేస్తున్న సోమ కుమారస్వామి (56) మృతి చెందారు. మృతుడిది వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం.ఒంటరిగా కారు నడుపుతుండగా అదుపుతప్పి  చెట్టుకు ఢీకొనడంతో తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా...

హన్మకొండ ఎస్‌హెచ్‌వోగా కరుణాకర్‌రావు

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్: హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ఇన్‌స్పెక్ట‌ర్‌ కరుణాకర్ రావు శుక్ర‌వారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మంచిర్యాల్ సీసీఎస్ నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు బదిలీపై వ‌చ్చారు.

బావిలో పడి బాలుడి మృతి

అక్షరశక్తి, భీమదేవరపల్లి: హ‌న్మ‌కొండ జిల్లా భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండలం ములకనూరు గ్రామంలో విషాదం నెల‌కొంది. గ్రామానికి చెందిన మంగ రాజు కుమారుడు మంగ శివకుమార్ (14) ప్రమాదవ‌శాత్తు వ్యవసాయబావి లో పడి మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు. ఘటనా స్థలానికి ముల్కనూర్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముల్కనూరులో మహిళా దారుణ హత్య

అక్షరశక్తి, భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో ఈరోజు మధ్యాహ్నం పురాణం స్వరూప 40 అనే మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. పంచాయితీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. మృతురాలి భర్త నాలుగు నెలల...

ఘోర రోడ్డు ప్రమాదం

ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి ఒకరు రైల్వే ట్రైనీ టీసీ.. మరొకరు సాఫ్టువేర్.. ఘటన స్థలంలో మిన్నంటిన తల్లి దండ్రుల ఆర్తనాదాలు ప్రమాద ఘటనను పరిశీలించిన ఇన్ స్పేక్టర్ ప్రవీణ్ కుమార్.. అక్షరశక్తి - హసన్ పర్తి : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద సోమవారం తెల్లవారు ఝామున జరిగిన ఘోర రోడ్డు...

సిఐడికి హనుమకొండ సీఐ శ్రీనివాస్‌జీ బదిలీ

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : హ‌న్మ‌కొండ ఇన్‌స్పెక్ట‌ర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌జీ సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. గతంలో సీఐడీ విభాగంలో పనిచేయడానికి దరఖాస్తు పెట్టుకోగా ఇటీవల హైదరాబాద్ సిఐడి విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఆయనను రిలీవ్ చేశారు. ఒకటి,రెండు రోజుల్లో రిపోర్ట్ చేయనున్నారు.

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img