Friday, September 20, 2024

Desk

అప్పుడు మీరెక్క‌డున్నారు..?

కేటీఆర్, కవితపై రేవంత్ ఫైర్‌ తెలంగాణ‌లో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్ నేతల ట్వీట్లకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్‌ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని...

లోగో రూపొందించండి నగదు పురస్కారం అందుకోండి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు సంబంధించి నూతన లోగో రూపకల్పన కోసం నిర్వహింబడే పోటీ పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ప్రస్తుతం...

రేప‌టి నుంచే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

మొత్తం ప‌రీక్షా కేంద్రాలు 1,443 పరీక్షలకు హాజ‌రుకానున్న విద్యార్థుల సంఖ్య 9.07 లక్షలు నిమిషం ఆలస్య‌మైనా నో ఎంట్రీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణలో ఇంటర్ ప‌రీక్ష‌ల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఫస్ట్ ఇయర్...

శ్రామికవర్గ పితామహుడు కార్ల్ మార్క్స్

సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : శ్రామికవర్గ పితామహుడు, సమసమాజ స్వాప్నికుడు కార్ల్ మార్క్స్ అని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి అన్నారు. దోపిడీ రహిత సమాజం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచాలి అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా బాలసముద్రంలోని...

ఎస్సై ఆత్మ‌హ‌త్య

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : సీఆర్పీఎఫ్ ఎస్సై ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ములుగు జిల్లా వాజేడులో గురువారం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్ క్యాంప్ లోని సీఆర్‌పీఎఫ్‌ 39 బెటాలియన్ ‘C’ కంపెనీకి చెందిన సీఆర్పీఎఫ్ ఎస్సై జెడ్ ఎల్ ఠాక్రే (56) కొద్దిసేప‌టి క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం మహారాష్ట్ర‌ 1986...

కార్మికుడి ప్రాణాలు తీసిన వంట

అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : వంట విషయంలో ప్రారంభమైన ఘర్షణ.. ఓ కార్మికుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధ వారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో మేస్త్రీ పనిచేయడానికి రెండు నెలల కిందట బీహార్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు...

ఇలా చ‌ద‌వండి.. ఇంట‌ర్ విజేత‌లు మీరే..!

ప‌రీక్షా స‌మ‌యంలో ఒత్తిడికి లోనుకావొద్దు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి అర‌గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి ప్ర‌ముఖ ఫిజిక్స్‌ ఫ్యాక‌ల్టీ, మోటివేట‌ర్ దారం సోమేశ్వ‌ర్‌ ఇంట‌ర్ విద్యార్థుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు మే 6వ తేదీ నుంచి తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ప‌రీక్ష‌లు అన‌గానే విద్యార్థులు ఎంతో ఒత్తిడికి లోన‌వుతుంటారు. భ‌యంతో...

రాహుల్ ఓయూ స‌భ‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

వీసీకి హైకోర్ట్ ఆదేశం అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖికి ఏఐసీసీ ఉపాధ్య‌క్షులు రాహుల్ గాంధీని అనుమతించాలని ఓయూ వైస్ చాన్స్‌ల‌ర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని కోరుతూ బుధవారం రెండోసారి ఓయూ జేఏసీ నాయకులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్...

రాహుల్ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి

అక్షరశక్తి, వర్ధన్నపేట : మే 6వ తేదీన హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘర్షణ సభకు ల‌క్ష‌లాదిగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు, నిరుద్యోగులు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి విజ‌యవంతం చేయాల‌ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. వర్దన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్ నందు మండల...

గంజాయిని ప‌ట్టించిన మంత్రి ఎర్ర‌బెల్లి

నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై ఘ‌ట‌న‌ విచారిస్తున్న పోలీసులు అక్ష‌ర‌శ‌క్తి, జనగామ : జనగామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్‌పై బుధ‌వారం ఉదయం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్ద‌రు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే దారిలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img