Thursday, September 19, 2024

జాతీయం

డిసెంబ‌ర్‌లో అసెంబ్లీ స‌మావేశాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర...

ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిష‌న్‌

ఢిల్లీ : ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయ‌కుడు బుధ‌వారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 103 రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ప‌దిశాతం ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లకు...

న‌న్ను ముక్క‌లుముక్క‌లుగా న‌రికేస్తాడు

2020లోనే పోలీసుల‌కు శ్ర‌ద్ధ ఫిర్యాదు ఢిల్లీ : శ్రద్ధా మర్డర్‌ కేసులో కీల‌క విష‌యం వెలుగుచూసింది. అఫ్తాబ్ త‌న‌ను చంపి ముక్క‌లుముక్క‌లుగా న‌రికిపారేస్తాడంటూ.. 2020 న‌వంబ‌ర్ 23న శ్ర‌ద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను తీవ్రంగా కొడుతున్నాడ‌ని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. శ్ర‌ద్ధ‌ ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు...

కాంగ్రెస్‌లో చీలిక లేదు..

క‌ర్ణాట‌క : అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు నేప‌థ్యంలో క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో చీలిక వ‌స్తుందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ శివ‌కుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక లేద‌ని, అంద‌రం ఒక్క‌టిగానే ఉన్నామ‌ని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన‌ బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని ఆయ‌న మీడియాతో...

కాంగ్రెస్‌కు శశిధ‌ర్‌రెడ్డి రాజీనామా

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ మారబోతున్నట్టు జ‌ర‌గుతున్న ప్ర‌చారాన్ని నిజంచేస్తూ నేడు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర...

బీజేపీకి ట‌చ్‌లో 30మంది ఎమ్మెల్యేలు

ప‌శ్చిమ‌బెంగాల్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఎంసీకి చెందిన సుమారు 30మంది ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని, ఇంకా ఎక్కువ కాలం టీఎంసీ ప్ర‌భుత్వం ఉండ‌ద‌ని వారికి తెలుసున‌ని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.

భర్తకు మ‌రో పెళ్లి చేసిన భార్య

మారుతున్న కాలంలో విచిత్రమైన ప్రేమలు, పెండిండ్లు సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా జ రగడం సర్వసాధారణమైంది. తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేద్క‌ర్ నగర్‌కు చెందిన జంగిటి కళ్యాణ్ కుమార్‌కు మూడేళ్ల కింద టిక్‌టాక్ ద్వారా విశాఖపట్నంకు చెందిన నిత్యశ్రీ ప‌రిచ‌యం అయింది. పరిచయం కాస్తా ప్రేమ‌గా మారింది. ఈ ప్రేమకథ మధ్యలో...

సెప్టెంబ‌ర్ 17 విలీన‌మే..!

న‌ర‌హంత‌క నైజాంకు వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టుల‌ అలుపెర‌గ‌ని పోరాటం నాలుగున్న‌ర వేల‌మంది ప్రాణ‌త్యాగం చేశారు ప‌దిల‌క్ష‌ల ఎక‌రాల భూమిని పంచారు వేలాది గ్రామాల‌ను విముక్తి చేశారు సాయుధ పోరాట నిజ‌మైన‌ వార‌సులు క‌మ్యూనిస్టులే.. చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌కు బీజేపీ కుట్ర‌లు టీఆర్ఎస్ వాళ్లు చ‌రిత్ర ద్రోహులు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చారెడు...

బీజేపీ నుంచి రాజాసింగ్ ఔట్‌

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఊహించని దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో ప‌ది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ...

12మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

 ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారు త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి  ఆర్టీసీని మళ్లీ ప్రైవేటుపరం చేసే కుట్ర  ‘చీకోటి’ దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తం  మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతోంది  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 62 స్థానాలకుపైగా బీజేపీ కైవసం  బీజేపీకి 40 నుండి 53...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...