Friday, September 20, 2024

వార్త‌లు

ఏపీలోకి బీహార్ నుంచి గుండాలను దింపబోతున్న జగన్- కిరాక్ ఆర్పి

అక్షరశక్తి ఆంద్రప్రదేశ్: జబర్దస్త్ యాక్టర్ కిరాక్ ఆర్పి ఎప్పుడు ఒక సెన్సేషనల్ న్యుస్ గానే నిలుస్తూ ఉంటాడు. అదేవిదంగా, ఇటీవల ఓ ప్రెస్ మీట్ పెట్టి.  నాకు ఉన్న ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం రాష్ట్రం లో గొడవలు సృష్టించడానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీహార్ నుంచి వేల మంది గూండాలను ఆంధ్రప్రదేశ్లో...

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌శ్యాణ్ కు కేంద్ర నిఘావ‌ర్గాల హెచ్చ‌రికా

అక్షరశక్తి ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని అవాంఛ‌నీయ‌ గ్రూపులలో ప్రస్తావన వచ్చిందని, వాటి వలన పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని, కేంద్ర నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్...

తెలంగాణ స్కిల్ యూనివ‌ర్సిటీ కోర్సులు ఇవే..

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబోయే “తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ”కి సంబంధించిన బిల్లును త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో కలిసి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పుతున్న ఈ వర్సిటీ లాభాపేక్ష లేకుండా...

ఉజ్జ‌యినీ మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించున్న సీఎం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుక‌ల్లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ బ‌రిలో తాడిశెట్టి క్రాంతికుమార్‌

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్టుభ‌ద్రుల శాస‌న‌మండ‌లికి స్వంతంత్ర అభ్య‌ర్థిగా పోటీ.. సామాజిక సేవ‌కుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు విద్యార్థి ద‌శనుంచే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ అడుగుజాడ‌ల్లో ముందుకు.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో ప్ర‌చారం ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ వేడుకోలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌ల్లిదండ్రుల అభ్యుద‌య భావాలు, ఓరుగ‌ల్లు...

అరకొర వసతులు -చేతులు దులుపుకున్న అధికారులు

-----కనీసం స్పందించని ఏపీవో, ఎంపిడిఓ ----వీరిపై చర్యలకు కూలీల డిమాండ్ ------పీడీ -డిఆర్ డిఏ, స్పందించాలని కూలీల డిమాండ్ అక్షర శక్తి ,హసన్ పర్తి::హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస అవసరాలు లేవని మొత్తుకున్నా అధికారులు స్పందించడం లేదని కూలీలు తమ...

అయ్యా సీఎం గారు.. శిక్షణకు పంపరా మమ్ములను..

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం జరిగాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజిపి అలాగే బోర్డు చైర్మన్ పరిధిలో విచారణ కమిటీ నిర్వహించుకొని పీసీ అభ్యర్థులు అటేస్టేషన్ ఫారంలో పొందుపరిచిన వివరాలును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నిఘావిభాగం నుండి పంపబడిన అభ్యర్థుల వ్యక్తిగత విచారణ నివేదికలను...

బీజేపీలో చేరిన అరూరి రమేష్

అక్షరశక్తి, వరంగల్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అరూరి రమేష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బిజెపి టికెట్ అరూరికే...

మార్నేని పార్టీ మారేనా..?

వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌లిసిన డీసీసీబీ చైర్మ‌న్ ర‌వీంద‌ర్‌రావు అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కాంగ్రెస్ వైపు అడుగులు? ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల‌తో స‌త్సంబంధాలు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అక్షర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్‌రావు బీఆర్ఎస్‌ను...

నియంత పాల‌న కూలింది.. ప్ర‌జా పాల‌న వ‌చ్చింది..!

కేసీఆర్‌ది ఆర్థిక‌, సాంస్కృతిక విధ్వంసం తెలంగాణ‌కు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టివి ప్ర‌జాస్వామిక అడుగులు ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేసి తీరుతారు ధ్వంస‌మైన తెలంగాణ‌ను బాగుచేసుకోవ‌డ‌మే ముందున్న ల‌క్ష్యం కాంగ్రెస్ పాల‌న‌లో ఉద్యమకారుల‌కు స‌ముచిత స్థానం టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...