Friday, September 20, 2024

వార్త‌లు

రాకేశ్‌రెడ్డికే చాన్స్‌!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌ని చేసుకోవాలంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు ఓట‌రు న‌మోదుపై అవగాహ‌న కార్య‌క్ర‌మాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : నల్లగొండ - వరంగల్‌ - ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు...

వార‌సుడొస్తున్నాడు 

మేడారం జాత‌ర కొత్త సార‌ధిగా కొర్నిబెల్లి విష్ణు ప‌టేల్‌ ! బ్లాక్ కాంగ్రెస్ యూత్ ప్ర‌ధాన కార్యద‌ర్శికే ప‌గ్గాలు ! కొర్నిబెల్లి బుచ్చ‌య్య వంశంలో నాలుగో త‌రం.. మ‌రోమారు కామారాన్ని వ‌రించ‌నున్న ట్ర‌స్ట్ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి ఈసారి కూడా ఏక‌గ్రీవానికే ప్ర‌భుత్వం మొగ్గు ఇప్ప‌టికే మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌, పొంగులేటిని...

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలికి తీవ్ర‌గాయాలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: హ‌న్మ‌కొండ కాకతీయ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామారం పెట్రోల్ బంక్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే... రామారంలోని స్కిల్ స్టోక్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సునయన (27) తన ద్విచక్రవాహనంపై హనుమకొండ నుండి కరీంనగర్ వైపుగా...

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ ష‌ర్మిల‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన‌మైంది. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్‌ఖ‌ర్గే స‌మ‌క్షంలో వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల ఎక్స్ వేదిక‌గా స్పందించారు. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు.. దేశంలోనే కాంగ్రెస్...

స్విగ్గీ డెలివ‌రీ బాయ్ కుటుంబానికి అండ‌గా సీఎం రేవంత్‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండ‌గా నిల‌బ‌డ్డారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి...

లోక్‌స‌భ రేసులో డీఈ ఎట్టి వెంక‌న్న

మ‌హ‌బూబాబాద్‌ కాంగ్రెస్ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో స‌గానికిపైగా ఆదివాసీల ఓటుబ్యాంకు సామాజిక న్యాయ‌వేదిక‌తో అన్నివ‌ర్గాల్లో గుర్తింపు మెజార్టీ ఆదివాసీ సంఘాల మ‌ద్ద‌తు ఇటీవ‌ల మంత్రి పొంగులేటిని క‌లిసిన‌ వెంక‌న్న ఆస‌క్తిగా మారుతున్న ప‌రిణామాలు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన కాంగ్రెస్...

దేవుడి సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నా..

కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తా... ఒక్క అవకాశం ఇవ్వండి... నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపుతా.. భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అక్షరశక్తి , భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దేవుడి సాక్షిగా అమలుచేస్తానని సీపీఐ బలపరిచిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో బీజేపీ జోరు

నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి రావు ప‌ద్మ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ఆడ‌బిడ్డ‌ను అక్కున చేర్చుకుంటున్న ప్ర‌జ‌లు మంగ‌ళ‌హారతులిచ్చి స్వాగ‌తం ప‌లుకుతున్న మ‌హిళలు పాజిటివ్ వేవ్‌ను క్రియేట్ చేస్తున్న బీసీ సీఎం నినాదం, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం.. అగ్ర‌నేత‌ల వ‌రుస పర్య‌ట‌న‌ల‌తో మ‌రింత హైప్‌.. క‌ద‌నోత్సాహంలో క‌మ‌ల‌ద‌ళం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: వరంగల్ పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి రావు...

భూపాల‌ప‌ల్లిలో గులాబీ పోలీస్ ?

ఎమ్మెల్యే గండ్ర‌కు కొమ్ముగాస్తున్న కొంద‌రు అధికారులు ! బీఆర్ఎస్‌ పార్టీకి అనుకూలంగా మారారంటూ విమ‌ర్శ‌లు ఓట‌మి భ‌యంతో ర‌మ‌ణారెడ్డి ఆఖ‌రి అస్త్రం ? పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని రాజ‌కీయం ! భూపాలపల్లి నియోజకవర్గంలో చ‌ర్చ‌నీయాంశం అవుతున్న ఖాకీల ప‌నితీరు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్న ప్రతిప‌క్షాలు, ప్ర‌జ‌లు అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో కొంద‌రు పోలీసుల తీరు...

ఆద‌రించండి అభివృద్ధి చేస్తా..

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టీడీపీపీ అభ్య‌ర్థి అయిలాపురం వేణుచారి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప్ర‌చారం.. రెండు వంద‌ల మంది యువ‌కుల‌తో హ‌న్మకొండ‌లో ర్యాలీ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: మెరుగైన సమాజం కోసం నేనుసైతం అంటూ ముందుకు క‌దులుతున్నారు అయిలాపురం వేణుచారి. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు సంపూర్ణంగా అందించడమే ధ్యేయమంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌డుతున్నారు. అవినీతి...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...