Thursday, September 19, 2024

వార్త‌లు

బైబై గ‌ణేశా!

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాల‌యంలో ఘ‌నంగా గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం హ‌న్మ‌కొండ‌లోని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ కార్యాల‌యంలో గణ‌ప‌తి న‌వ‌రాత్రి ఉ త్స‌వాలు క‌న్నులపండువ‌గా ముగిశాయి. సెప్టెంబర్18 నుండి ప్రారంభమై 9 రోజులపాటు అంగరంగ వై భవంగా నవరాత్రులు గ‌ణ‌ప‌తికి విశేష పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 27 త్రయోదశి బుధవారం వినాయక...

సీపీ రంగ‌నాథ్ జోష్‌.. గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నంలో స్టెప్పులేసిన పోలీస్ క‌మిష‌న‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: విధి నిర్వ‌హ‌ణ‌లో నిత్యం బిజీగా ఉండే వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం ఉత్సాహంగా స్టెప్పులేశారు. గణేష్ నిమజ్జ‌నం పురస్కరించుకొని తన క్యాంప్ కార్యాలయంలో పోలీసుల‌తో క‌లిసి స‌ర‌దాగా డాన్స్ చేశారు. నవరాత్రులు పూజ‌లందుకొని నిమజ్జ‌నానికి తన ఇంటి నుండి గణేష్ ప్రతిమను శోభయాత్రగా తరలిస్తున్న వేళ సీపీ...

టెట్ ఫలితాలు వ‌చ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్- 2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ లితాలు చెక్‌...

కాంగ్రెస్ పార్టీలోనే చేరుతా..

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, రాజ‌న‌ర్సింహ త‌దిత‌ర నేత‌లు వెళ్లారు. ఈ మేర‌కు ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను...

రైలు కింద పడి యువకుడడి మృతి

అక్షరశక్తి, భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన ఇల్లందుల శిరీష ఐలయ్య దంపతుల కుమారుడు మోహన్ చంద్ (20) శనివారం రాత్రి ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందడం తో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడు స్థానిక...

మీ ఫోన్‌కు ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ వ‌చ్చిందా…? కార‌ణ‌మిదే..

దేశ‌వ్యాప్తంగా కొంత‌మంది మొబైల్ యూజ‌ర్ల‌కు గురువారం మ‌ధ్యాహ్నం ఓ ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ సందేశం వ‌చ్చింది. తీవ్ర ప‌రిస్థితి అన్న అర్థంతో ఈ ఫ్లాష్ మెసేజ్ ఉంది. దీంతో అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో..? ఎందుకు వ‌చ్చిందో తెలియ‌క చాలా మంది గందరగోళానికి గుర‌య్యారు. అయితే దీనికి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ మెసేజ్‌ను...

విద్యార్థుల‌పై దాడి అమానుషం

విశ్వ‌బ్రాహ్మ‌ణ యూత్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఐలాపురం వేణుచారి కేయూలో విద్యార్థుల దీక్ష‌కు సంఘీభావం అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్‌: కేయూలో కేట‌గిరీ-2 పీహెచ్‌డీ అడ్మిష‌న్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని, ఇందుకు బాధ్యుడైన వీసీ ర‌మేశ్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విశ్వ‌బ్రాహ్మ‌ణ హెల్పింగ్ సొసైటీ చైర్మ‌న్‌, విశ్వ‌బ్రాహ్మ‌ణ యూత్ అసోసియేష‌న్ వ్య‌వ‌స్థాప‌క‌ రాష్ట్ర...

రాధాబాయికి బెస్ట్ టీచ‌ర్ అవార్డు

ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్‌డ్డి చేతులమీదుగా ప్ర‌ధానం అక్ష‌ర‌శ‌క్తి, మెద‌క్ : మెద‌క్ జిల్లా శివంపేట మండ‌లం గోమారం బీసీకాల‌నీలోని ప్రైమ‌రీ పాఠ‌శాల‌లో ఉ పాధ్యాయురాలిగా విధులు నిర్వ‌హిస్తున్న మాలోత్ రాధాబాయి జిల్లాస్థాయిలో ఉత్త‌మ ఉపాధ్యాయురాలిగా అ వార్డు అందుకున్నారు. సెప్టెంబ‌ర్ 5 ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా మెద‌క్ క‌లెక్ట‌రేట్‌లో మంగ‌ళ వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రామాయంపేట...

వ‌రంగ‌ల్‌ తూర్పు బ‌రిలో వ‌కీల్‌సాబ్‌!

వ‌రంగ‌ల్ తూర్పు బీజేపీ టికెట్ కోసం అల్లం నాగ‌రాజు ప్ర‌య‌త్నం స్థానికుడిగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో గుర్తింపు న్యాయ‌వాదిగా తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర బీసీ సంఘాల్లో చురుకైన నేత‌గా ఆద‌ర‌ణ‌ విద్యార్థి ద‌శ నుంచే హిందూధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి రాష్ట్రంలోనే అతిపెద్ద గోశాల నిర్వ‌హ‌ణ‌ పార్టీ అగ్ర‌నేతల ప‌రిశీల‌న‌లో నాగ‌రాజు పేరు! అక్ష‌ర‌శ‌క్తి,...

జంజిరాల పున్నమి వేడుకలు

 జంజిరాలు వేసుకొని రాఖీలు కట్టుకున్న పద్మశాలి కులస్తులు  పద్మశాలి సంఘ భవనంలో హోమం  ఆలయాల్లో ప్రత్యేక పూజలు అక్ష‌ర‌శ‌క్తి, క‌మ‌లాపూర్ : హ‌న్మ‌కొండ జిల్లా కమలాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం రాఖీ పర్వదినం పురస్కరించుకొని పద్మశాలి కులస్తులు జంజీరాల పున్నమి, రాఖీ పర్వదిన వేడుకలను కనుల పండుగగా నిర్వహించుకున్నారు. వేడుకలను పురస్కరించుకొని స్థానిక...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...