Thursday, September 19, 2024

వార్త‌లు

కవిత పర్యటనలో అపశృతి.. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి

జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్...

ఎస్ఐ ప‌రీక్ష‌ల తేదీలు ఖ‌రారు

8, 9న ఎస్ఐ, ఏఎస్ఐ రాత ప‌రీక్ష‌లు రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖ‌రారు చేసింది. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో ఈ రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఎస్‌సీటీ ఎస్ఐ,...

కేయూలో ర‌ణ‌రంగం!

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీపై భ‌గ్గుమ‌న్న కేయూ విద్యార్థి నిరుద్యోగుల భ‌రోసాకై జేఏసీ ఆధ్వ‌ర్యంలో మ‌హాధ‌ర్నా వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన నిరుద్యోగ విద్యార్థులు లైబ్ర‌రీ నుంచి కేయూ రెండో గేట్ వ‌ర‌కు భారీ ర్యాలీ వీసీ భ‌వ‌నం ముట్ట‌డికి య‌త్నం కిటికీలు, పూల‌కుండీలు ధ్వంసం వీసీ దిష్టిబొమ్మ ద‌హ‌నానికి య‌త్నం అడ్డుకున్న పోలీసులు ప‌లువురు నాయ‌కుల...

కేసీఆర్‌కు బుద్ధొచ్చింది

తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డ‌టానికి ముఖ్య‌మంత్రే కార‌ణం సీఎం పేదల పక్షమో లేక భూస్వాముల పక్షమో ? తేల్చుకునే స‌మ‌యం ఆసన్నమైంది మోడీ పాల‌న దేశానికే ప్ర‌మాద‌క‌రం ప్ర‌జా స‌మ‌స్య‌లే మా ఎజెండా.. మానుకోట బ‌హిరంగ స‌భ‌లో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కే నారాయ‌ణ జిల్లా కేంద్రంలో ప్రజా పోరు యాత్ర .. ఎరుపెక్కిన...

ఓరుగ‌ల్లులో వీణానాదాలు గ్రంధావిష్క‌ర‌ణ

ర‌చ‌యిత్రి స‌త్య‌వీణ‌కు అభినంద‌న‌లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి సత్యవీణ మొండ్రేటి ర‌చించిన వీణానాదాలు పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ వరంగల్ నగరంలో ఘ‌నంగా జ‌రిగింది. వెనిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మానికి హైదరాబాద్ మోడ్ర‌న్ స్కూల్స్ డైరెక్టర్ సరోజినీ ముఖ్య అతిథిగా హాజ‌రై సత్యవీణ ద్వితీయ గ్రంధం వీణానాదాలును ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచే పోటీ చేస్తా..

నాయిని స్థానికుడు కాదు.. నా కోసం ప‌నిచేస్తాడు డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి కాజీపేట‌లో హాత్ సే హాత్ యాత్ర‌ అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : రానున్న ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి, కాంగ్రెస్ జెండా ఎగుర‌వేస్తాన‌ని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి సంచ‌ల‌న...

రిజిస్ట్రేషన్‌ చేయకుంటే పెట్రోల్ పోసి చంపుతాం..

మహిళా తహసీల్దార్‌కు బెందిరింపులు భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్‌ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్‌పోసి చంపుతాం... అని పోలీసుల సాక్షిగా కొందరు మ‌హిళా తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్‌ దూలం మంజుల క‌థ‌నం ప్రకారం... మండలంలోని బిల్‌నాయక్‌తండాకు గుగులోత్‌...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత.. తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మొత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది....

విద్యార్థులు, నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌

విద్యార్థులు, నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ఇంట‌ర్‌, డిగ్రీతోనే ఉద్యోగ అవ‌కాశాలు రెండు నెల‌ల శిక్ష‌ణ‌... వంద‌శాతం జాబ్ గ్యారెంటీ నిరుద్యోగ యువతీ, యువ‌కుల‌కు ఎస్సార్ సొల్యూష‌న్స్ అద్బుత అవ‌కాశం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతోపాటు న‌గ‌రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతీ, యువ‌కుల‌కు ఎస్సార్ సొల్యూష‌న్స్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇంట‌ర్‌తోపాటు గ్రాడ్యుయేష‌న్‌తోనే...

తెలంగాణ‌లో ర‌ద్ద‌యిన ప‌రీక్ష‌లివే..

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ తర్వాత.. ఒక్కొక్కటిగా బండారం బయటపడుతుంది. చాలా పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో వెలుగు చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు రద్దు చేస్తూనే.. మ‌రికొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏయే పరీక్షలు రద్దు అయ్యాయి.....
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...