జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్...
8, 9న ఎస్ఐ, ఏఎస్ఐ రాత పరీక్షలు
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాతపరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఎస్సీటీ ఎస్ఐ,...
రచయిత్రి సత్యవీణకు అభినందనలు
అక్షరశక్తి, వరంగల్ : ప్రముఖ రచయిత్రి సత్యవీణ మొండ్రేటి రచించిన వీణానాదాలు పుస్తకావిష్కరణ సభ వరంగల్ నగరంలో ఘనంగా జరిగింది. వెనిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మోడ్రన్ స్కూల్స్ డైరెక్టర్ సరోజినీ ముఖ్య అతిథిగా హాజరై సత్యవీణ ద్వితీయ గ్రంధం వీణానాదాలును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
నాయిని స్థానికుడు కాదు.. నా కోసం పనిచేస్తాడు
డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
కాజీపేటలో హాత్ సే హాత్ యాత్ర
అక్షరశక్తి, కాజీపేట : రానున్న ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేసి, కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సంచలన...
మహిళా తహసీల్దార్కు బెందిరింపులు
భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్పోసి చంపుతాం... అని పోలీసుల సాక్షిగా కొందరు మహిళా తహసీల్దార్ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల కథనం ప్రకారం... మండలంలోని బిల్నాయక్తండాకు గుగులోత్...
అక్షరశక్తి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ తర్వాత.. ఒక్కొక్కటిగా బండారం బయటపడుతుంది. చాలా పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో వెలుగు చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు రద్దు చేస్తూనే.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏయే పరీక్షలు రద్దు అయ్యాయి.....