Friday, September 20, 2024

వార్త‌లు

సీపీ రంగ‌నాథ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

పోలీస్ బాస్‌పై అభిమానం చాటుకున్న రైతులు అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల...

బిగ్ బ్రేకింగ్‌… గ్రూప్ -1 ప్రిలిమ్స్ రద్దు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి ప్ర‌క‌టించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటికే టైన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్...

టెన్ష‌న్ .. టెన్ష‌న్ !

రెండోసారి ఈడీ ముందుకు క‌విత‌ ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్ ఎటువంటి ఆదోళనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఢిల్లీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానుండటంతో టెన్ష‌న్ వాతావ‌ర‌ణ నెల‌కొంది....

క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..? ఈడీ విచార‌ణ‌పై తీవ్ర ఉత్కంఠ‌ !

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీని ప్ర‌శ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందం తెలంగాణ‌, ఢిల్లీలో హైఅలర్ట్‌..! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి క‌విత వెళ్లారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి నుంచి...

హై టెన్ష‌న్‌.. ఈడీ కార్యాల‌యానికి క‌విత‌

ఢిల్లీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం ర్యాలీలు, ధ‌ర్నాల‌కు నో ప‌ర్మీష‌న్‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈనేప‌థ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి...

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్… 35 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

మానుకోట ఏరియా ద‌వాఖాన‌లో చికిత్స‌ అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 35 మంది విద్యార్థినులు అస్వస్థకు గుర‌య్యారు. గురువారం ఉద‌యం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థినులు ఉదయం అస్వస్థత‌కు గురైన‌ట్లు స‌మాచారం. 15 మందికి వాంతులు, విరోచనాలు...

అమ్మిందెవ‌రు..? కొన్న‌దెవ‌రు?

 ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్‌ యూనియ‌న్ కార్యాల‌యం కార్మికుల సొంతం  16ఏళ్లకే ఏజేఎంలో చేరా..  1950 నుంచి 1990 వ‌ర‌కు ప‌నిచేశా  చందాలతో స్థ‌లంకొని కార్యాల‌యం క‌ట్టుకున్నాం..  సుమారు 12ఏళ్లు కోశాధికారిగా ప‌నిచేశా  ఏజేఎం వ‌ర్క‌ర్స్‌ ఆఫీస్‌ను కాపాడుకుంటాం..  అక్క‌డికి ఎవ‌రొస్తారో చూస్తాం..  ఏజేఎం విశ్రాంత‌ కార్మికుడు మార్త శేఖ‌ర్‌  అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.. ఆజం జాహి...

మంత్రులు ఎర్ర‌బెల్లి, స‌త్య‌వ‌తికి నిర‌స‌న సెగ‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాక‌తీయ యూనివ‌ర్సిటీలో అధికారికంగా నిర్వ‌హిస్తున్న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వంలో పాల్గొన‌డానికి హ‌రిత‌హోట‌ల్‌కు వ‌చ్చిన మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తిరాథోడ్‌ల‌కు ప్ర‌జా సంఘాల నుంచి నిర‌స‌న సెగ త‌గిలింది. ఇటీవ‌ల కేఎంసీ పీజీ వైద్య‌విద్యార్థిని ప్రీతి ఆత్మ‌హ‌త్య‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప‌లు...

రేవంత్ రెడ్డి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన

👉కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం 👉త్వరలో ఇబ్రహీంపట్నం లో కూడా రేవంత్ రెడ్డి యాత్ర 👉 కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్ రెడ్డి అక్షరశక్తి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర...

వంట గ్యాస్ ధ‌ర పెంపుపై ఐద్వా నిర‌స‌న‌

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా హనుమకొండ జిల్లా క‌మిటీ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్ జయశ్రీ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రజలపై పెను భారాలను మోపడం తప్ప చేసిందేం లేద‌న్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...