Friday, September 20, 2024

వార్త‌లు

చారిసాబ్‌పై రాజ‌కీయ కుట్ర!

ఎమ్మెల్సీ సిరికొండకు వ‌రుస అవ‌మానాలు మొన్న క‌విత స‌మ‌క్షంలో, ఇటీవ‌ల కేటీఆర్ స‌భ‌లో స్థాయి త‌గ్గించేందుకు కుయుక్తులు ఎదురులేని నేత‌గా ప్ర‌జ‌ల్లో మ‌ధుసూద‌నాచారికి ప్ర‌త్యేక గుర్తింపు ఉద్య‌మ‌నేత‌గా, ప్ర‌గ‌తి ప్ర‌దాత‌గా అపార గౌర‌వం జీర్ణించుకోలేని సొంత‌పార్టీ నేత‌లు ? ప్రాధాన్యం త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు ! ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న అభిమానులు ర‌స‌వ‌త్త‌రంగా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం అక్ష‌ర‌శ‌క్తి,...

సైఫ్‌ను ఉరితీయాలి

బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్ వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌కు ఉరి శిక్ష విధించాలని బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్ డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్ లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల కిరణ్...

మోడల్ స్కూల్‌లో దొడ్డు బియ్యంతో భోజనం

తీవ్ర ఇబ్బందుల్లో విద్యార్థులు ప్రిన్సిపాల్‌, ఎంఈవో, గోదాం ఇన్‌చార్జిల పొంత‌న‌లేని స‌మాధానాలు అక్షరశక్తి, మహబూబాబాద్ : ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు, స్కూళ్ల‌లో విద్యార్థుల‌కు స‌న్న‌బియ్యంతో భోజ‌నం అందిస్తున్నామ‌ని ఓ వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం గొప్ప‌గా చెబుతోంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం కొన్నిచోట్ల భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. స‌న్న‌బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అందులోనూ...

తూర్పు కాంగ్రెస్‌లో న‌యా జోష్‌

నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర‌కు అపూర్వ స్పంద‌న‌ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వర్గంలో అపూర్వ స్పంద‌న ల‌భించింది. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ‌, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు,...

వ‌రంగ‌ల్‌లో మ‌రో క‌బ్జాబాగోతం

చారిత్ర‌క కార్మిక భ‌వనాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న ఓ నేత‌! ఆ ప‌త్రాల‌తో బ్యాంకు నుంచి పెద్ద‌మొత్తంలో లోన్‌? ఆ త‌ర్వాత ప్ర‌ముఖ షాపింగ్ మాల్‌కు అమ్మ‌కం! 1957లో ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం ఏర్పాటు వ‌రంగ‌ల్ వెంక‌ట్రామ టాకీస్ స‌మీపంలో 1400 గ‌జాల స్థ‌లం ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే అత్యంత విలువైన...

శివ‌..శివా !

శివ‌నామ స్మ‌ర‌ణ‌తో మార్మోగుతున్న ఆల‌యాలు భ‌క్తుల‌తో పోటెత్తిన శైవ క్షేత్రాలు వైభవంగా మ‌హా శివరాత్రి పర్వదినం కుర‌విలో మంత్రి స‌త్య‌వ‌తి, వెయ్యి స్తంభాల గుడిలో ఎర్ర‌బెల్లి పూజ‌లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : శివ నామ‌స్మ‌ర‌ణ‌తో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల‌యాలు భ‌క్తుల‌తో పోటెత్తాయి. ఓం నమః శివాయ, హర...

బాధ్యతలు చేపట్టిన పొడిచెట్టి విష్ణువర్ధన్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా విజ‌యం సాధించిన డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయ పండితుల సమక్షంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల...

తెలంగాణ సుభిక్షానికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి

ప‌ర్యాట‌క ప్రాంతంగా కుర‌వి.. మంత్రి సత్యవతి రాథోడ్‌ వీర‌భ‌ద్రుడి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కురవి మండల...

ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మానుకోట పీఏసీఎస్ డైరెక్టర్, టీఆర్ఎస్ యూత్ నాయ‌కుడు నలమాస విజయ సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుక‌ల‌ను జంగిలిగొండ గ్రామంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. యువకుల‌తో క‌లిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా నలమాస సుధాకర్ మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న...

ట్రాఫిక్ ఆంక్ష‌లు

న‌గ‌రంలో పలు మార్గాల్లో దారి మళ్లింపు వాహనదారులు సహకరించాలి పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ క్రైం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 18వ తేదీ (శ‌నివారం) ఉదయం నుంచి 19వ తేదీ (ఆదివారం) ఉదయం వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు....
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...