Friday, September 20, 2024

వార్త‌లు

రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్‌

ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన శ్రేణులు క్యాడ‌ర్‌లో నూత‌నోత్సాహం నాయ‌కుల్లో న‌యా జోష్‌.. జై కాంగ్రెస్‌... జైజై రాహుల్ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఓరుగ‌ల్లు జై కాంగ్రెస్‌... జైజై కాంగ్రెస్ నినాదాల‌తో ఓరుగ‌ల్లు ద‌ద్ద‌రిల్లింది. హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ విజ‌య‌వంతం అయింది. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి కాంగ్రెస్ నాయ‌కులు,...

రాహుల్ చుట్టూ భారీ ర‌క్షణ వ‌లయం

  అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది. తెలంగాణ‌లో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘ‌ర్షణ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. అయితే.. రాహుల్ స‌భ‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ క‌మాండోల‌తో పాటు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ...

అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దయాకర్‌రావు ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రారంభోత్స‌వాలు చేశారు....

అధైర్యపడొద్దు అండగా ఉంటాం..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : లేబర్ కాలనీకి చెందిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బస్కుల శ్రీనివాస్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని నరేంద‌ర్ అన్నారు. బస్కుల శ్రీనివాస్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ లో చిట్టీ వేశారు. చిట్టీ డబ్బులు రావేమో అని ఆందోళనతో మనోవేదనకు గురై రాత్రి గుండెపోటుతో...

అప్పుడు మీరెక్క‌డున్నారు..?

కేటీఆర్, కవితపై రేవంత్ ఫైర్‌ తెలంగాణ‌లో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్ నేతల ట్వీట్లకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్‌ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని...

రేప‌టి నుంచే ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

మొత్తం ప‌రీక్షా కేంద్రాలు 1,443 పరీక్షలకు హాజ‌రుకానున్న విద్యార్థుల సంఖ్య 9.07 లక్షలు నిమిషం ఆలస్య‌మైనా నో ఎంట్రీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణలో ఇంటర్ ప‌రీక్ష‌ల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఫస్ట్ ఇయర్...

శ్రామికవర్గ పితామహుడు కార్ల్ మార్క్స్

సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : శ్రామికవర్గ పితామహుడు, సమసమాజ స్వాప్నికుడు కార్ల్ మార్క్స్ అని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి అన్నారు. దోపిడీ రహిత సమాజం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలను చైతన్య పరచాలి అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా బాలసముద్రంలోని...

ఇలా చ‌ద‌వండి.. ఇంట‌ర్ విజేత‌లు మీరే..!

ప‌రీక్షా స‌మ‌యంలో ఒత్తిడికి లోనుకావొద్దు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి అర‌గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి ప్ర‌ముఖ ఫిజిక్స్‌ ఫ్యాక‌ల్టీ, మోటివేట‌ర్ దారం సోమేశ్వ‌ర్‌ ఇంట‌ర్ విద్యార్థుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు మే 6వ తేదీ నుంచి తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ప‌రీక్ష‌లు అన‌గానే విద్యార్థులు ఎంతో ఒత్తిడికి లోన‌వుతుంటారు. భ‌యంతో...

రాహుల్ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి

అక్షరశక్తి, వర్ధన్నపేట : మే 6వ తేదీన హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘర్షణ సభకు ల‌క్ష‌లాదిగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు, నిరుద్యోగులు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి విజ‌యవంతం చేయాల‌ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. వర్దన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్ నందు మండల...

అకాల వ‌ర్షం.. అన్న‌దాత ఆగం!

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అకాల వ‌ర్షానికి అన్న‌దాత అత‌లాకుత‌లం అయ్యాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగ‌ళ‌వారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో బుధ‌వారం తెల్లవారు జాము వ‌ర‌కు ఎడతెరిపి లేకుండా కురిసింది. సిద్ధిపేట, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ‌, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 5 నుంచి...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...