Thursday, September 19, 2024

వార్త‌లు

సంచుల్లో ముంచారు

ఏనుమాముల మార్కెట్లో మాయ రైతాంగానికి అంద‌ని ఖాళీ గ‌న్నీబ‌స్తాల‌ డ‌బ్బులు ఏనుమాముల మార్కెట్లో కొన్నేళ్లుగా తీర‌ని అన్యాయం ప్ర‌తీరోజు ల‌క్ష‌ల రూపాయ‌లు న‌ష్ట‌పోతున్న రైతాంగం సౌండ్ బ‌స్తాల‌కే ఇస్తామంటున్న వ్యాపారులు అన్ని బ‌స్తాల‌కూ ఇవ్వాల‌ని రైతులు, సంఘాల డిమాండ్‌ ఇటీవ‌ల వ్యాపారులు, రైతు సంఘాల నేత‌ల‌తో అధికారుల చ‌ర్చ‌లు కొలిక్కిరాని స‌మ‌స్య‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి :...

టిమ్స్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమిపూజ‌

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండు టిమ్స్ ( తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ) ద‌వాఖాన‌ల నిర్మాణాల‌కు సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో, స‌న‌త్ న‌గ‌ర్‌ ప‌రిధిలోని ఎర్ర‌గ‌డ్డ ఛాతీ ఆస్ప‌త్రిలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణాల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్...

గ్రూప్స్ ప‌రీక్ష‌లకు సిద్ధం అవుతున్నారా..? ఇవి తెలుసుకోండి..

గ్రూప్‌ -1 మార్కులు 900, గ్రూప్‌-2కు 600 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక నియామక ప్రక్రియను ప్రకటించిన ప్ర‌భుత్వం మ‌ల్టీ జోన్ల‌వారీగా గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీ జీవో 55 జారీ చేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో కొలువుల జాత‌ర మొద‌లైంది. ఇప్ప‌టికే 16, 207 పోలీస్ ఉద్యోగాల...

ఆర్టీసీ ఉద్యోగులకు తీపి క‌బురు

మూడేండ్ల విరామం త‌ర్వాత ఐదు శాతం డీఏ పెంపు నేడో రేపో అధికారిక ప్ర‌క‌ట‌న‌? ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే తీపి క‌బురు చెప్ప‌నుంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెర‌గ‌నుంది. ఈమేరకు సంస్థ యాజమాన్యం నుంచి అతి త్వరలో గుడ్ల న్యూస్ అంద‌నుంది. తెలంగాణ...

ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20...

స్కూటర్‌ను గాడిదకు కట్టేసి

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఆగిపోయిందని ఫిర్యాదు చేసిప్ప‌టికీ కంపెనీ సరిగ్గా స్పందించక పోవ‌డంతో మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్‌ జిల్లాకు చెందిన సచిన్‌ గిట్టే అనే వ్య‌క్తి స్కూటర్‌ను గాడిదకు కట్టేసి సోమవారం ఊరంతా ఊరేగించాడు. కంపెనీని నమ్మొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్‌...

భ‌ద్ర‌కాళీ ఆల‌యాన్ని సంద‌ర్శించిన కిష‌న్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర్య‌ట‌న షురూ అయింది. సోమ‌వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర అవార్డు అందుకున్న రేగొండ పీహెచ్‌సీని సందర్శించారు. వైద్యులతో మాట్లాడి.. సేవలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నేరుగా రామన్నగూడలోని పాండవులగుట్ట సందర్శించారు. ఈక్ర‌మంలోనే సోమ‌వారం...

హ‌న్మ‌కొండ‌లో రేవంత్‌రెడ్డి

  రైతు సంఘర్షణ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశం కాజీపేట సేయింట్ గ్యాబ్రియ‌ల్ స్కూల్ గ్రౌండ్‌లో హెలీపాడ్ కోసం స్థలం పరిశీలన అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సోమ‌వారం మ‌ధ్యాహ్నం హ‌న్మ‌కొండ‌కు వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మే 6వ తేదీన నిర్వ‌హించనున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల‌ను ఆయ‌న...

వ‌రంగ‌ల్ నుంచి షిరిడికి బ‌స్సు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ పర్యాటక శాఖ -తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ప్యాకేజ్ టూర్లలో భాగంగా వరంగల్ నగరం నుంచి 27-04-22 నుంచి ప్రతి బుధవారం, శనివారం వరంగల్ నుండి శిరిడి టూర్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12-30. గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బ‌స్సు బయలుదేరి వయా...

నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్ర‌భుత్వ సంక‌ల్పం

వృత్తి నైపుణ్యాన్ని బట్టి జీతాలు పెరుగుతాయి త్వరలోనే అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హన్మకొండలో మెగా జాబ్ మేళా ప్రారంభం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...