Sunday, September 22, 2024

వార్త‌లు

వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా తీర్చిదిద్దాలి-ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని అందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) కాశిబుగ్గ ఏరియా పార్టీ జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్...

మోసాలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్- పారిపోతుండగా పట్టుకున్న సుబేదారి పోలీసులు

అక్ష‌ర‌శ‌క్తి సుబేదారి: అంతర్రాష్ట్ర ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు గురువారం రోజున సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నిమిత్ కపాసి@అమిత్ కుమార్ షా, సుమన్ కపాసి@కాసోజు జయ వీరు ఇద్దరు కలిసి వివిధ కంపెనీలలో పెట్టుబడి పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు. ఇతర రాష్ట్రాల్లో విశాఖపట్నం పూణే హైదరాబాద్ వరంగల్ వివిధ...

బంజారా, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి

అక్షర శక్తి,హసన్ పర్తి: తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని సేవాలాల్ మహారాజ్ అధ్యక్షులు భీమ్లా నాయక్ అన్నారు. హాసన్ పర్తి మండలం రామారంలోని గణేష్ నగర్ లో మేరమ్మ యాడి, సేవాలాల్ మహారాజ్ జ్ఞాపకార్ధం నవరాత్రులు తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు ఆనందోత్సవాలతో తీజ్ పండుగను తొమ్మిది రోజులు...

మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీ వాసుల‌కు పోలీస్ వారి హెచ్చ‌రికా

అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండా: మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీ వాసుల‌ను పోలీస్ లు హెచ్చ‌రించారు. మ‌డికొండ కాల‌నీ ప్రాంతానికి ఉత్తర భారత్ నుండి అంతర్రాష్ట్ర దొంగల ముఠా వచ్చి సంచరిస్తుంద‌ని తెలిపారు. ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి ఇత‌ర ప్రాంతాలకు గానీ లేక వేరే ఊరికి వెళ్లినప్పుడు. మీకు నమ్మకస్తులైన వారికి గానీ...

శాయంపేట ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఈ రోజు శాయంపేట ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. సంబంధిత ఏ‌ఎన్‌ఎం మరియు ఆశాల నుండి వారు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే వివరాలను తెలుసు కొని సంబంధిత రికార్డులను, మలేరియా, డెంగ్యూ కిట్స్...

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

అక్షర శక్తి పరకాల: రైతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని, రైతులను మోసం చేయడం కాంగ్రెస్ కి కొత్తేమి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రుణమాఫీ పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రణం చేసేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ...

పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి.

అక్షర శక్తి పరకాల: గురువారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ల్యాబ్ లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను పరిశీలించారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు పాటించాలని, నాణ్యతతో కూడిన గుణాత్మక...

సమిష్ఠిగా గంజాయిని కమిషనరేట్‌ నుండి తరిమికొడుదాం-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: ప్రజలు, పోలీసులు సమిష్ఠిగా కల్సి వరంగల్ కమిషనరేట్ నుండి గంజాయి మహమ్మారీని తరిమికొడుదామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణతో పాటు గంజాయి విక్రయదారులు, వినియోగదారులను ఉక్కుపాదంతో అణివేయాలనే లక్ష్యంతో నూతనంగా 20మందికి పైగా పోలీసు అధికారులు,...

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై సీఎం సమీక్ష

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఆర్ఆర్ఆర్ సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు....

విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని వంచనగిరి మోడల్‌ స్కూల్‌ జూనియర్ కళాశాలను, మోడల్‌ స్కూల్‌ వసతి గృహాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనంపై ఆరా తీశారు. ఇంటర్ మీడియట్ తరగతులను కలెక్టర్ సందర్శించి ఆర్థిక, భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు....
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...