Saturday, September 21, 2024

రాజ‌కీయం

బీఆర్ఎస్ పార్టీకి రేగొండ‌ ఎంపీపీ దంప‌తుల రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన పున్నం ర‌వి ఏక‌మ‌వుతున్న తెలంగాణ ఉద్య‌మ‌కారులు భూపాల‌ప‌ల్లిలో గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి భారీ షాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : ఎన్నిక‌ల ముంగిట భూపాల‌ప‌ల్లి నియోజ‌వ‌క‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న...

కాంగ్రెస్‌లోకి శామంతుల ఉష‌, శ్రీ‌నివాస్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శివనగర్ 34, 35 డివిజన్ల‌కు చెందిన ప‌లువురితోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీనివాస్ శుక్రవారం మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా శివనగర్‌లో ఏర్పాటు...

మన శివనగర్ పెంచి పోషించిన బిడ్డను నేను

- మీ ఆపతి సంపతిలో అండ‌గా ఉన్నా.. - ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ల‌ను ఎన్నుకుంటే ఆగమైతం.. -నేను లోక‌ల్‌.. ఆపదొస్తే అండర్ బ్రిడ్జ్ దగ్గ‌రే ఉంటా .. - ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ - 35వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బీఆర్ఎస్ లో చేరిక అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : మ‌న శివ‌న‌గ‌ర్ పెంచి పోషించిన బిడ్డ‌ను నేను.....

వ‌రంగ‌ల్ తూర్పులో బీజేపీకి భారీ షాక్

- బీజేపీ 33వ డివిజన్ అధ్యక్షుడు రాజీనామా - ఎమ్మెల్యే నరేందర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరిక‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఎన్నికలవేళ వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమళ్ళ అరుణ సుధాకర్ ఆధ్వర్యంలో బీజేపీ 33వ డివిజన్ అధ్యక్షుడు చిలువేరు రాజేందర్, ఆయ‌న అనుచ‌ర...

వ‌రంగ‌ల్ తూర్పు బీఆర్ఎస్‌లోకి బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు

-గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నన్నపునేని అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : ఎన్నిక‌ల ముంగిట వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీకి షాక్ త‌గిలింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని 36వ డివిజన్ కు చెందిన బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు లక్క శివ నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంత‌రం శివనగర్ లోని కెపిఎస్ ఫంక్షన్...

మీ అరాచ‌కాలు చూస్తూ ఊరుకోం.. ఎమ్మెల్యే గండ్ర‌కు గాజ‌ర్ల అశోక్ మాస్ వార్నింగ్‌

ఈ అవినీతి పాల‌న కోస‌మా మీకు ఓటేసింది ..? మ‌ళ్లోసారి దొర‌త‌నం బుస‌లుకొట్ట‌డానికా క‌ష్ట‌ప‌డ్డ‌ది..? మాలో ఉద్య‌మ చైత‌న్యం ఇంకా చావ‌లేదు.. స‌మాజానికి సేవ చేయాల‌న్న దృక్ప‌థం మార‌దు మాజీ మావోయిస్టు నేత‌, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌కుడు గాజ‌ర్ల అశోక్ వెలిశాల కార్న‌ర్ మీటింగ్‌లో సుదీర్ఘ ప్ర‌సంగం ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిపై...

పద్మశాలి కాలనీని దత్తత తీసుకుంటున్నా..

బీడీల పరిశ్రమను ఆగం చేసిందే కాంగ్రెస్ వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ప్ర‌చారం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే న‌న్నపునేని న‌రేంద‌ర్ విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని 38వ డివిజన్‌ పద్మశాలి...

న‌రేంద‌ర్‌కు జై

వ‌రంగ‌ల్ తూర్పులో ఎమ్మెల్యే న‌న్న‌పునేనికి మద్దతుగా పద్మశాలీల ఏకగ్రీవ తీర్మానం 2005లో భక్త మార్కండేయ పరపతి సంఘం ఆవిర్భావం మొదటిసారి ఎమ్మెల్యేకు పూర్తి మద్దతు.. రుణ‌ప‌డి ఉంటాన‌న్న ఎమ్మెల్యే నన్నపునేని అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు కుల సంఘాల మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లు సంఘాలు ఎమ్మెల్యే న‌న్న‌పునేని...

విన‌య్‌భాస్క‌ర్‌కు బిగ్ షాక్‌.. ప‌శ్చిమ‌లో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ‌

గులాబీ పార్టీకి జిల్లా గ్రంధాల‌య సంస్థ చైర్మ‌న్ అజీజ్‌ఖాన్ గుడ్‌బై  మ‌రికాసేప‌ట్లో రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక‌ అదేబాట‌లో మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు.. నియోజ‌క‌వ‌ర్గంలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్‌కు ఊహించిన షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నాయకుడు, హ‌న్మ‌కొండ జిల్లా గ్రంధాల‌య సంస్థ చైర్మ‌న్ అజీజ్‌ఖాన్...

మానుకోట బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం

వ‌రుస‌గా పార్టీని వీడుతున్న కీల‌క నేత‌లు కారు పార్టీకి బీఆర్ఎస్ యువ‌నేత బోయిన‌ప‌ల్లి స‌తీష్‌రావు గుడ్‌బై పార్టీ అభ్య‌ర్థి ముర‌ళీనాయ‌క్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాద్ : మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్‌నాయ‌క్‌కు వ‌రుస‌గా షాక్‌లు తగులుతున్నాయి. ఇంత‌కాలం బీఆర్ఎస్‌లో కీల‌కంగా ప‌నిచేసిన నాయ‌కులు ఒక్క‌రొక్క‌రుగా పార్టీ వీడుతున్నారు. ముఖ్యంగా గూడూరు మండ‌లంలో...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...