Monday, September 16, 2024

రాజ‌కీయం

ఓటరు చైతన్య కార్యక్రమం విజయం వెనుక‌ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతోఉంది- వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంగా "స్వీప్" ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఓటరు చైతన్య కార్యక్రమాల విజయవంతంలో వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతైనా ఉంద‌ని వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌రం సత్య‌శార‌ద అన్నారు. గత ఎన్నికలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన జిల్లాలలో ఓటింగ్ శాతంన్ని పెంచే లక్ష్యంగా...

రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి- వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సు 65 కు పెంచాలి

-వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి - ఆకుట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రో. శ్రీనివాస్, డా ఇస్తారి -రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుంది అక్ష‌ర‌శ‌క్తి డిస్క్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుందని ఇంకా కొన్ని రోజులయితే విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు లేని కళాశాలలు లాగా తయారయ్యే పరిస్తితి అవుతుందని వెంటనే యూనివర్సిటీ టీచర్ల పదవీ...

హైదరాబాద్ ల వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి- మంత్రి పొంగులేటి

అక్ష‌రశ‌క్తి వ‌రంగ‌ల్: వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రోజున డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం లోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కుడా (కాకతీయ...

మొక్కలు నాటిన జెడ్పి సిఇఓ విద్యాలత

అక్షర శక్తి,హసన్ పర్తి :హసన్ పర్తి మండలంలోని పెంబర్తి గ్రామంలోని బృహత్ ప్రకృతి వనం ఆవరణలో నాటుదాం ఒక చెట్టు -అమ్మ పేరు మీద అనే కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లాంట్ ఫర్ మదర్, నాటుదాం ఒక చెట్టు- అమ్మ...

వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా తీర్చిదిద్దాలి-ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని అందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) కాశిబుగ్గ ఏరియా పార్టీ జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్...

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

అక్షర శక్తి పరకాల: రైతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని, రైతులను మోసం చేయడం కాంగ్రెస్ కి కొత్తేమి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రుణమాఫీ పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రణం చేసేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ...

పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి.

అక్షర శక్తి పరకాల: గురువారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ల్యాబ్ లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను పరిశీలించారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు పాటించాలని, నాణ్యతతో కూడిన గుణాత్మక...

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై సీఎం సమీక్ష

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఆర్ఆర్ఆర్ సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు....

తెలంగాణ త‌ల్లి విగ్రహం ఏర్పాటుకు స‌చివాల‌యంలోని స్థ‌లాన్ని ప‌రిశీలించిన – సీఎం

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో కలిసి మరోసారి స్థల పరిశీలన చేశారు. విగ్రహ ఏర్పాటు ప్రదేశానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం డిప్యూటీ సీఎం పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి...

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై అత్యాచారం చేసి, హ‌త్య చేసిన‌ నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండలోని కాళోజీ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తక్కళ్లపల్లి...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...