Thursday, September 19, 2024

రాజ‌కీయం

మొక్కలు నాటిన జెడ్పి సిఇఓ విద్యాలత

అక్షర శక్తి,హసన్ పర్తి :హసన్ పర్తి మండలంలోని పెంబర్తి గ్రామంలోని బృహత్ ప్రకృతి వనం ఆవరణలో నాటుదాం ఒక చెట్టు -అమ్మ పేరు మీద అనే కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్లాంట్ ఫర్ మదర్, నాటుదాం ఒక చెట్టు- అమ్మ...

వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా తీర్చిదిద్దాలి-ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని అందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) కాశిబుగ్గ ఏరియా పార్టీ జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్...

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

అక్షర శక్తి పరకాల: రైతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని, రైతులను మోసం చేయడం కాంగ్రెస్ కి కొత్తేమి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రుణమాఫీ పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రణం చేసేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ...

పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి.

అక్షర శక్తి పరకాల: గురువారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ల్యాబ్ లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను పరిశీలించారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు పాటించాలని, నాణ్యతతో కూడిన గుణాత్మక...

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై సీఎం సమీక్ష

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఆర్ఆర్ఆర్ సంబంధించి భూసేకరణ, పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశించారు....

తెలంగాణ త‌ల్లి విగ్రహం ఏర్పాటుకు స‌చివాల‌యంలోని స్థ‌లాన్ని ప‌రిశీలించిన – సీఎం

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో కలిసి మరోసారి స్థల పరిశీలన చేశారు. విగ్రహ ఏర్పాటు ప్రదేశానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం డిప్యూటీ సీఎం పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి...

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై అత్యాచారం చేసి, హ‌త్య చేసిన‌ నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండలోని కాళోజీ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తక్కళ్లపల్లి...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోనూ హైడ్రా లాంటి ఏజెన్సీ ఏర్పాటు చేయాలి – ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ మహానగరంలోని ఆక్రమణలను తొలగించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించటానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తేలికిపాటి వర్షానికి...

కాళోజీ కళాక్షేత్రం పనులను నిర్ణీత గడవలోగా పూర్తి చేయాలి

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రం పనులను నిర్ణీత గడవలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతి నిధులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను కలెక్టర్ జి డబ్ల్యు ఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి...

ప్ర‌జావాణిలో విన‌తుల స్వీక‌ర‌ణ‌ – హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వ‌రిత‌గ‌తిన‌ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యల కు అధిక ప్రాధాన్యత నిచ్చి తరితగతను పరిష్కారం చూపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...