Sunday, September 8, 2024

రాజ‌కీయం

హైడ్రా పేరుతో బెదిరిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రిక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో కొంద‌రు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు...

కేసీఆర్‌ను క‌లిసిన క‌విత

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : త‌న బిడ్డ క‌విత‌ను చూడ‌గానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి లోన‌య్యారు. తండ్రి పాదాల‌కు క‌విత న‌మ‌స్క‌రించారు. బిడ్డ‌ను ఆప్యాయంగా గుండెల‌కు హ‌త్తుకుని ఆశీర్వ‌దించారు. ఎర్ర‌వెల్లి నివాసానికి క‌విత త‌న భ‌ర్త‌, కుమారుడితో క‌లిసి గురువారం మ‌ధ్యాహ్నం వెళ్లారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌కు దిష్టి తీసి స్వాగ‌తం ప‌లికారు. బిడ్డను చూడ‌గానే...

చారిత్రక వరంగల్ నగరం మరింత సుస్థిరాభివృద్ధి సాధించాలి – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమావేశం అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: వరంగల్ చారిత్రక వారసత్వ నగరం అని, కాకతీయులు పాలించిన సామ్రాజ్యంగా ఈ నగరానికి ఘనమైన చరిత్ర ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల...

స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి- ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి

అక్షరశక్తి, పరకాల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం...

సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తికి గవర్నర్ అభినందనలు..

  అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: వర్ధమాన రచయిత, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభినందించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన రచయితలతో గవర్నర్ బేటి అయ్యారు. మధ్యాహ్నం వారితోనే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుగా పనిచేస్తూ.. రచయితగా రాణిస్తున్న కేశవమూర్తి సేవలను ఆయన...

దేవా రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షరశక్తి పరకాల: నడికుడా మండల పరిధిలోని రాయపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన దేవా రైతు సేవ కేంద్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవ రైతు సేవా కేంద్రం ద్వారా మెరుగైన సేవలను అందిస్తూ, రైతుల నమ్మకాన్ని పెంచేలా నిర్వాహకులు...

ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల లో ఉన్న స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్క‌రించాలి- ఏబీవీపీ

అక్షరశక్తి సుబేదారి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమస్యల మీద నిర‌స‌న‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ జోనల్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అడ్మిషన్ ఫీజుల‌ పేరుతో విచ్చలవిడిగా విద్యార్థుల నుచి...

బీసీ మేలుకో- నీ రాజ్యం ఏలుకో నినాదంతో బీసీల రిజర్వేషన్లు సాధిద్దాం

అక్షరశక్తి హాసన్ పర్తి : బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ మేలుకో- నీరాజ్యం ఏలుకో అనే నినాదంతో సంఘటితమై పోరాడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. బుధవారం బాలసముద్రంలోని కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యకర్తల సమావేశానికి బత్తిని సదానందం అధ్యక్షత...

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున రూ. 5 లక్షల అందజేత‌

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్ష‌ర‌శ‌క్తి నర్సంపేట: వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం లోని చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లితండ్రులిద్దరూ...

నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం- కలెక్టరేట్ సమావేశ మందిరం వ‌రంగ‌ల్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...