Thursday, September 19, 2024

తెలంగాణ‌

రేవంత్ రెడ్డి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన

👉కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం 👉త్వరలో ఇబ్రహీంపట్నం లో కూడా రేవంత్ రెడ్డి యాత్ర 👉 కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్ రెడ్డి అక్షరశక్తి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర...

మిస్ట‌రీ వీడేనా..?

మెడికో డాక్ట‌ర్ ధారావ‌త్ ప్రీతి ఆత్మహత్య ఉదంతంలో అనేక చిక్కుముడులు త‌మ కూతురిది ముమ్మాటికి హ‌త్యేనంటున్న కుటుంబ స‌భ్యులు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌పాలంటూ డిమాండ్‌ డాక్టర్ నాగార్జునరెడ్డిపై ప్ర‌భుత్వం తొలి వేటు.. భూపాల‌ప‌ల్లికి బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఇన్‌చార్జి డాక్టర్ చంద్రశేఖర్‌పైనా చ‌ర్య‌లు...

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌… కాలేజీ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ బ‌ల‌వ‌న్మ‌రానికి పాల్ప‌డ్డాడు. అయితే కొద్దిరోజుల్లో ఇంటర్ హెగ్జామ్స్ జరగనుండడంతో...

చారిసాబ్‌పై రాజ‌కీయ కుట్ర!

ఎమ్మెల్సీ సిరికొండకు వ‌రుస అవ‌మానాలు మొన్న క‌విత స‌మ‌క్షంలో, ఇటీవ‌ల కేటీఆర్ స‌భ‌లో స్థాయి త‌గ్గించేందుకు కుయుక్తులు ఎదురులేని నేత‌గా ప్ర‌జ‌ల్లో మ‌ధుసూద‌నాచారికి ప్ర‌త్యేక గుర్తింపు ఉద్య‌మ‌నేత‌గా, ప్ర‌గ‌తి ప్ర‌దాత‌గా అపార గౌర‌వం జీర్ణించుకోలేని సొంత‌పార్టీ నేత‌లు ? ప్రాధాన్యం త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు ! ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న అభిమానులు ర‌స‌వ‌త్త‌రంగా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం అక్ష‌ర‌శ‌క్తి,...

మోడల్ స్కూల్‌లో దొడ్డు బియ్యంతో భోజనం

తీవ్ర ఇబ్బందుల్లో విద్యార్థులు ప్రిన్సిపాల్‌, ఎంఈవో, గోదాం ఇన్‌చార్జిల పొంత‌న‌లేని స‌మాధానాలు అక్షరశక్తి, మహబూబాబాద్ : ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు, స్కూళ్ల‌లో విద్యార్థుల‌కు స‌న్న‌బియ్యంతో భోజ‌నం అందిస్తున్నామ‌ని ఓ వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం గొప్ప‌గా చెబుతోంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం కొన్నిచోట్ల భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. స‌న్న‌బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అందులోనూ...

బ్రేకింగ్ : ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో నిందితుడి అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల పీజీ వైద్య విద్యార్థిని ద‌రావ‌త్ ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లో నిందితుడు వైద్య‌విద్యార్థి సైఫ్‌ను శుక్ర‌వారం ఉద‌యం పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో ఆమె బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. అయితే,...

వ‌రంగ‌ల్‌లో మ‌రో క‌బ్జాబాగోతం

చారిత్ర‌క కార్మిక భ‌వనాన్ని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న ఓ నేత‌! ఆ ప‌త్రాల‌తో బ్యాంకు నుంచి పెద్ద‌మొత్తంలో లోన్‌? ఆ త‌ర్వాత ప్ర‌ముఖ షాపింగ్ మాల్‌కు అమ్మ‌కం! 1957లో ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం ఏర్పాటు వ‌రంగ‌ల్ వెంక‌ట్రామ టాకీస్ స‌మీపంలో 1400 గ‌జాల స్థ‌లం ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే అత్యంత విలువైన...

తెలంగాణ సుభిక్షానికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి

ప‌ర్యాట‌క ప్రాంతంగా కుర‌వి.. మంత్రి సత్యవతి రాథోడ్‌ వీర‌భ‌ద్రుడి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కురవి మండల...

వెయ్యి కిలోల నల్ల బెల్లం స్వాధీనం

90 లీటర్ల నాటుసారాయి, మూడు వాహనాలు సీజ్ ఏడుగురిపై కేసు నమోదు అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి కిరణ్ ఆదేశాల మేరకు గూడూరు ఎక్సైజ్ సీఐ ఎన్ భిక్షపతి, ఎస్సై జయశ్రీ ఆధ్వ‌ర్యంలో కేసముద్రం మండలం భవానిగడ్డ తండాలో నాటుసారాయి కేంద్రాలపై దాడులు...

మరో సీఐ సస్పెన్షన్

అక్షరశక్తి, హన్మకొండ క్రైం: భూ తగాదా కేసులో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించినదుగ్గాను మట్టేవాడ ఇన్స్పెక్టర్ సిహెచ్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు*
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...