👉కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం
👉త్వరలో ఇబ్రహీంపట్నం లో కూడా రేవంత్ రెడ్డి యాత్ర
👉 కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్ రెడ్డి
అక్షరశక్తి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడోయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర...
తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నార్సింగ్ లో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ బలవన్మరానికి పాల్పడ్డాడు. అయితే కొద్దిరోజుల్లో ఇంటర్ హెగ్జామ్స్ జరగనుండడంతో...
చారిత్రక కార్మిక భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ నేత!
ఆ పత్రాలతో బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో లోన్?
ఆ తర్వాత ప్రముఖ షాపింగ్ మాల్కు అమ్మకం!
1957లో ఆజంజాహి మిల్స్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఏర్పాటు
వరంగల్ వెంకట్రామ టాకీస్ సమీపంలో 1400 గజాల స్థలం
ప్రధాన రహదారి పక్కనే అత్యంత విలువైన...
పర్యాటక ప్రాంతంగా కురవి..
మంత్రి సత్యవతి రాథోడ్
వీరభద్రుడి ఆలయంలో ప్రత్యేక పూజలు
అక్షరశక్తి, మహబూబాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కురవి మండల...
90 లీటర్ల నాటుసారాయి, మూడు వాహనాలు సీజ్
ఏడుగురిపై కేసు నమోదు
అక్షరశక్తి, గూడూరు : వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, మహబూబాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి కిరణ్ ఆదేశాల మేరకు గూడూరు ఎక్సైజ్ సీఐ ఎన్ భిక్షపతి, ఎస్సై జయశ్రీ ఆధ్వర్యంలో కేసముద్రం మండలం భవానిగడ్డ తండాలో నాటుసారాయి కేంద్రాలపై దాడులు...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: భూ తగాదా కేసులో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించినదుగ్గాను మట్టేవాడ ఇన్స్పెక్టర్ సిహెచ్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు*