Saturday, May 18, 2024

తెలంగాణ‌

జీవో 317ను ర‌ద్దు చేయాల్సిందే..

ఇది పీవో-2018 ఉత్వ‌ర్తుల స్ఫూర్తికి విరుద్ధం స్థానిక‌త‌కు ప్రాధాన్య‌త‌లేని జీవోతో టీచ‌ర్ల‌కు అన్నీ అన‌ర్థాలే స్వ‌రాష్ట్రంలోనూ ఉద్య‌మాలు చేయాల్సిరావ‌డం దుర‌దృష్ట‌క‌రం ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం పున‌రాలోచించాలి ఉపాధ్యాయ సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి ఎస్టీయూ హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షులు యాట స‌ద‌య్య‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జీవో నంబ‌ర్ 317తో ఉపాధ్యాయుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంది. స్థానిక‌త‌ను లెక్క‌లోకి తీసుకోకుండా...

ఈ క‌ష్టం ఎవ‌రికీ రావొద్దు…

అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన ముత్యం నర్సయ్య అనే రైతు తనకు ఉన్నటువంటి రెండెకరాల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నాడు. మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు, వడగండ్ల వానతో మొక్కజొన్న చేను నేలమట్టం అయింది. దీంతో ముత్యం నర్సయ్య-సోమక్క దంప‌తులు మొక్కజొన్న చేనులో...

మేడారం జాత‌రను విజ‌య‌వంతం చేయాలి

ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : మేడారం జాత‌ర విజ‌య‌వంతానికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మేడారం మహా జాతర నిర్వహణపై ఆదివాసీ పెద్దలు, సంఘాలతో సన్నాహక సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధ‌వారం నిర్వ‌హంచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మేడారం జాతరలో ఆదివాసీ...

కేంద్రంపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం

సీఎం కేసీఆర్ పిలుపు అక్ష‌ర‌శ‌క్తి: కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి...

దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌

పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది, వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ గోపి అక్షరశక్తి, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి వంద‌లాది ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. అనేక ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు దెబ్బతిని...

ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అరెస్ట్‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను హైద‌రాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, నాంప‌ల్లి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికత‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల 317 జీవోను తీసుకొచ్చింది. రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌కు ఈ జీవో వ్య‌తిరేక‌మ‌ని, ఉద్యోగుల పాలిట మ‌ర‌ణ‌శాస‌నంగా మారింద‌ని, ప్ర‌భుత్వం 317 జీవోను వెంట‌నే వెన‌క్కితీసుకోవాల‌ని కాంగ్రెస్‌పార్టీ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం...

న‌ష్ట‌పోయిన రైతుల‌కు అండగా ఉంటాం

ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి దెబ్బ తిన్న పంట‌న ప‌రిశీల‌న అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : అకాల వ‌ర్షంతో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం రాత్రి కురిసిన భారీ వడంగడ్ల వానతో నియోజకవర్గంలో బీభ‌త్సం సృష్టించింది. నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకాలపల్లి, ఏనుగుల తండా, కొండ సముద్రం తండాలతో పాటు చుట్టు...

మేడారానికి ఒక్క‌రోజే 2ల‌క్ష‌ల మంది భ‌క్తులు

మేడారంలో ముంద‌స్తు మొక్కులు వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు ఆదివారం ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల మందికి పైగా రాక‌ కిక్కిరిసిన‌ క్యూలైన్లు.. జంప‌న్న‌వాగులో సంద‌డి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌ : మేడారం మ‌హాజాత‌ర భ‌క్త‌జ‌న సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం న‌లుమూల‌ల నుంచి ముంద‌స్తు మొక్కుల కోసం భ‌క్తులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క...

వైద్య‌సిబ్బందిపై క‌రోనా పంజా

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి...
- Advertisement -spot_img

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...