అక్షరశక్తి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కాలేజీలు, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి సెల్ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్క క్వార్టర్స్లో జూట్ బ్యాగ్లో సిబ్బంది దాచి పెట్టిన సెల్ఫోన్ను కనిపెట్టారు. అలాగే, మంత్రి సమీప బంధువు ఇంట్లో అధికారులు నగదును సీజ్ చేశారు. త్రిశూల్...
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ మారబోతున్నట్టు జరగుతున్న ప్రచారాన్ని నిజంచేస్తూ నేడు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర...
వరంగల్ : ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ప్రముఖ నేపథ్య గాయని సునీత సందర్శించారు. కార్తీక మాసం విశిష్ట సోమవారం సందర్భంగా మిత్రులు, బంధువులతో కలిసి పాలంపేటలోని రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పర్యాటక గైడ్ వెంకటేష్ ఆలయ ప్రాశస్త్యాన్ని...
వరంగల్ నగరంలో 25ఏళ్లుగా డాక్టర్లుగా చలామణి
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషి
అక్షరశక్తి, హన్మకొండక్రైం : నకిలీ సర్టిఫికేట్లతో నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫర్స్, మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. ఈ...
అక్షరశక్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చేనులో నాగలితో అచ్చుకొడుతుండగా నాగలికి విద్యుత్ వైర్లు తగిలి రైతు బత్తిని కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలిపైనే పడి రైతు కన్నుమూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు, రైతులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు...
మానుకోటలో దారుణం
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణంచోటుచేసుకుంది. పట్టణంలోని అడ్వకేట్ కాలనీలో జాటోత్ భాస్కర్ అనే వ్యక్తి తన భార్య కల్పన (30) గొంతు కోసి హత్య చేశాడు. గురువారం ఉదయం కల్పన పనికి వెళ్తుండగా భాస్కర్ అడ్వకేట్ కాలనీలో అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కల్పన ఇళ్లలో పనిచేస్తుండగా...
భారీగా గంజాయి స్వాధీనం
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ఒడిషా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి సుమారు ఒక కోటి పదిలక్షల విలువైన 550 కిలోల గంజాయితో పాటు ఒక...
నరహంతక నైజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల అలుపెరగని పోరాటం
నాలుగున్నర వేలమంది ప్రాణత్యాగం చేశారు
పదిలక్షల ఎకరాల భూమిని పంచారు
వేలాది గ్రామాలను విముక్తి చేశారు
సాయుధ పోరాట నిజమైన వారసులు కమ్యూనిస్టులే..
చరిత్ర వక్రీకరణకు బీజేపీ కుట్రలు
టీఆర్ఎస్ వాళ్లు చరిత్ర ద్రోహులు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
అక్షరశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ
చారెడు...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...