Sunday, September 8, 2024

తెలంగాణ‌

ఆరు నెల‌ల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ సోదాలు.. టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలన్నారు. ఎఫ్ఆర్వో అధికారి హత్యకి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. బీసీ...

వంటపని కోసం వచ్చి ఏం చేశాడో తెలుసా..?

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వంట పని కోసం వచ్చి చోరీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడి నుండి పోలీసులు రెండు లక్షల యాభైవేల రూపాయల విలువైన ద్విచక్ర వాహనం, ఒక ల్యాప్ టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్ట‌ర్‌...

జూట్‌బ్యాగ్‌లో మంత్రి మ‌ల్లారెడ్డి ఫోన్‌..

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కాలేజీలు, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎట్ట‌కేల‌కు మంత్రి మ‌ల్లారెడ్డి సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్క క్వార్టర్స్‌లో జూట్ బ్యాగ్‌లో సిబ్బంది దాచి పెట్టిన సెల్‌ఫోన్‌ను క‌నిపెట్టారు. అలాగే, మంత్రి సమీప బంధువు ఇంట్లో అధికారులు నగదును సీజ్ చేశారు. త్రిశూల్...

కాంగ్రెస్‌కు శశిధ‌ర్‌రెడ్డి రాజీనామా

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ త‌గిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ మారబోతున్నట్టు జ‌ర‌గుతున్న ప్ర‌చారాన్ని నిజంచేస్తూ నేడు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర...

రామ‌ప్ప‌లో ప్ర‌ముఖ గాయ‌ని సునీత పూజ‌లు

వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ప్రముఖ నేప‌థ్య‌ గాయని సునీత సంద‌ర్శించారు. కార్తీక మాసం విశిష్ట సోమవారం సందర్భంగా మిత్రులు, బంధువులతో కలిసి పాలంపేటలోని రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఆమెకు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంతరం పర్యాటక గైడ్ వెంకటేష్ ఆలయ ప్రాశస్త్యాన్ని...

స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో న‌కిలీ వైద్యుడు

ప‌దో త‌ర‌గ‌తిలో ఫేయిల్‌.. ప‌దేళ్లుగా శివునిప‌ల్లిలో ప్రియాంక క్లినిక్ నిర్వ‌హ‌ణ‌ అర్హ‌త స‌ర్టిఫికెట్లు లేకుండానే వైద్యం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో ప‌ట్టివేత‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మ‌రో నకిలీ వైద్యుడి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. పదో త‌ర‌గ‌తిలో ఫేయిల్ అయి.. ఏకంగా క్లినిక్ నిర్వ‌హిస్తున్నాడు. జ‌న‌గామ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ప‌రిధిలోని శివునిప‌ల్లిలో ప్రియాంక క్లినిక్...

రైతు స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ పోరుబాట‌

నవంబ‌ర్ 24 త‌హ‌సీల్దార్ కార్యాల‌యాలు 30న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో... డిసెంబ‌ర్ 5న జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న‌లు ప్ర‌క‌టించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి                                         ...

చదివింది పదోతరగతి… చేసేది డాక్టర్ వృత్తి

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో 25ఏళ్లుగా డాక్ట‌ర్లుగా చ‌లామ‌ణి ఇద్ద‌రిని అరెస్టు చేసిన పోలీసులు వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ త‌రుణ్‌జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌క్రైం : నకిలీ సర్టిఫికేట్లతో నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫర్స్, మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. ఈ...

దుంపిల్లపల్లిలో గుండెల‌విసె ఘ‌ట‌న‌..

అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చేనులో నాగలితో అచ్చుకొడుతుండగా నాగలికి విద్యుత్ వైర్లు తగిలి రైతు బత్తిని కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలిపైనే పడి రైతు కన్నుమూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ స‌భ్యులు, రైతులు గుండెల‌విసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు...

అనుమానంతో గొంతుకోశాడు

మానుకోటలో దారుణం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణంచోటుచేసుకుంది. పట్టణంలోని అడ్వకేట్ కాలనీలో జాటోత్ భాస్కర్ అనే వ్యక్తి తన భార్య కల్పన (30) గొంతు కోసి హత్య చేశాడు. గురువారం ఉదయం కల్పన పనికి వెళ్తుండగా భాస్కర్ అడ్వకేట్ కాలనీలో అడ్డ‌గించి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. కల్పన ఇళ్లలో పనిచేస్తుండగా...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...