Saturday, July 27, 2024

కాళేశ్వరం: కుంగిన ల‌క్ష్మీ బ్యారేజీ పిల్ల‌ర్లు

Must Read

– తెలంగాణ‌- మ‌హారాష్ట్ర మ‌ధ్య వాహ‌నాల రాక‌పోక‌లు బంద్‌

అక్షరశక్తి: భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ్‌పూర్ మండ‌ల ప‌రిధిలోని మేడిగ‌డ్డ‌(ల‌క్ష్మి) బ్యారేజీకి సంబంధించిన రెండు పిల్ల‌ర్లు కుంగిపోయాయి. 19, 20వ నెంబ‌ర్ల పిల్ల‌ర్లు బ్యారేజి కుంగిపోవ‌డంతో మ‌హారాష్ట్ర‌- తెలంగాణ మ‌ధ్య రాక‌పోక‌లను అధికారులు తాత్క‌లికంగా నిలిపివేశారు. బ్యారేజీ కుంగిపోయిన దృశ్యాల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img