గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వలసల పర్వం
పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు
ఇటీవలే కారుదిగిన జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
మొన్న టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన కార్పొరేటర్ విజయారెడ్డి
నిన్న పార్టీ వీడిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,...
అక్షరశక్తి, హైదరాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే...
తెలంగాణ కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో మరో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీకి కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. దీంతోపాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) , గురునానక్, నిప్మర్,...
యాసంగి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
ఆరు ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ అనుమతి
111 జీవోను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం
తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక...
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంగళవారం మంత్రివర్గ సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా పలు పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చెన్నూరు ఎత్తిపోతల...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...