బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్
వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన సైఫ్కు ఉరి శిక్ష విధించాలని బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల కిరణ్ డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్ లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల కిరణ్...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో భారత నాస్తిక సమాజం నాయకుడు బైరి నరేష్పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. పోలీస్ వెహికిల్లో ప్రొటెక్షన్తో వెళ్తున్న నరేష్ని కిందకు లాగి దేహశుద్ధి చేశారు. గతంలో అ య్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్ ఇటీవలే జైలు నుండి బయటకు...
అక్షరశక్తి, హన్మకొండ : యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై సోమవారం రాత్రి దాడికి పాల్పడిన నలుగురు నిందితులను హనుమకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధిం చి హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ వివరాలను వెల్లడించారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి గత రాత్రి హనుమకొండలో చేపట్టిన...
అక్షరశక్తి, హన్మకొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా విజయం సాధించిన డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయ పండితుల సమక్షంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల...
పర్యాటక ప్రాంతంగా కురవి..
మంత్రి సత్యవతి రాథోడ్
వీరభద్రుడి ఆలయంలో ప్రత్యేక పూజలు
అక్షరశక్తి, మహబూబాబాద్ : తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కురవి మండల...
నగరంలో పలు మార్గాల్లో దారి మళ్లింపు
వాహనదారులు సహకరించాలి
పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 18వ తేదీ (శనివారం) ఉదయం నుంచి 19వ తేదీ (ఆదివారం) ఉదయం వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు....
తొమ్మిది మందికి 99 శాతానికి పైగా..
41 మంది విద్యార్థులకు 95 కంటే ఎక్కువ శాతం
విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి
అక్షరశక్తి, హన్మకొండ : దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకుగాను జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షా ఫలితాల్లో హన్మకొండ బాలసముద్రంలోని రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు....
జిల్లాలోకి హాత్ సే హాత్ జోడో యాత్ర..
పాదయాత్రను విజయవంతం చేయాలి
మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్
అక్షరశక్తి, మహబూబాబాద్ : రేవంత్రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల...