అక్షరశక్తి, హన్మకొండ: షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలసముద్రం నందు గల షైన్ కళాశాలలో ప్రిన్సిపాల్ మారబోయిన రాజు గౌడ్ ఆధ్వర్యం లో కేక్ కట్ మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా షైన్ విద్యాసంస్థల అధినేత కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను...
నియోజకవర్గవ్యాప్తంగా ఇదే పరిస్థితి..
మాకోసం ఏంచేశాంటూ సూటిగా ప్రశ్నలు
కనీసం మౌలిక సదుపాయాలైన
కల్పించావా అంటూ ఆగ్రహావేశాలు
మొన్న చిట్యాల, టేకుమట్ల,
నేడు గణపురం మండలాల్లో నిరసన సెగలు
భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే ప్రచారం
అక్షరశక్తి, భూపాలపల్లి: గత ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే మాకోసం ఐదేళ్లలో ఏం చేశావ్..? మా...
అక్షరశక్తి, భూపాలపల్లి : మాజీ మావోయిస్టు నేతకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలశాల గ్రామానికి చెందిన గాదర్ల అశోక్ను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు...
అక్షరశక్తి, హన్మకొండ: తన పాటతో ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీస్ కళాకారుడు, కాజీపేట ట్రాఫిక్ ఎస్సై రావెళ్ల రామారావును హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సన్మానించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై పాట ద్వారా అవగాహన కల్పించేందుకు జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ప్రొటెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సౌరం ప్రవీణ్ కుమార్...
ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్
నియోజకవర్గంలో విస్తృత ప్రచారం
అక్షరశక్తి, పరకాల టౌన్: పరకాల బిడ్డగా మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాయ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు.. అని పరకాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే...
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది హస్తం పార్టీనే..
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లిలో గండ్ర సత్తన్న గెలవబోతున్నారు..
వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్
వంద రోజుల్లోనూ హామీలు అమలు చేస్తాం..
భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ
అక్షరశక్తి, భూపాలపల్లి : ఎన్నికల్లో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...