Thursday, September 19, 2024

warangal police commissionarate

ఏసీబీకి చిక్కిన ఇరిగేష‌న్ ఏఈ

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ‌ క్రైమ్ : హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్బిఐ బ్యాంకు ప్రాంతంలో రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ గూగులోత్ గోపాల్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ బానోత్ యాకు గతంలో చేసిన వర్కులకు ఇరిగేషన్ ఏ ఈ గోపాల్ రూ.10వేలు డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు...

రెవెన్యూ ముసాయిదా బిల్ – 2024 పై చర్చ

అక్ష‌ర‌క్తి వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రెవెన్యూ ముసాయిదా బిల్ 2024 మీద చర్చ నిర్వహించడం జరిగింది. ఈ చర్చలకు గాను డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చి రెడ్డి రామకృష్ణ టి జి టి ఏ జనరల్ సెక్రెటరీ పాక రమేష్ సెక్రెటరీ...

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

తల్లిపాలే బిడ్డకు సురక్షితమని, తల్లికి కూడా మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు. అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: బుధవారం తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా సంక్షేమ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ...

స్వచ్చదనం – పచ్చదనం ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్

అక్షర శక్తి కాశీబుగ్గ: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చధనం - పచ్చధనం కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన ర్యాలీ నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ సుంకరి. మనీషా శివకుమార్. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ మల్లికార్జున్, జిల్లా...

డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న వరంగల్ పోలీస్ అధికారులు

హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేసిన ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లతో పాటు గతంలో వరంగల్ లో పనిచేసిన ఏసీపీ ఎస్. ఐలకు డిజిపి చేతుల మీదుగా మంగళవారం ప్రశంస పత్రాలను అందజేశారు. అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: హైదరాబాద్ లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయములో రాష్ట్ర డిజిపి జితేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు...

పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, ఆగస్టు 3 : ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడారు....

రైల్వేస్టేష‌న్‌లో గంజాయి ప‌ట్టివేత‌

అక్ష‌ర‌శ‌క్తి, జనగామ: జ‌న‌గామ‌ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వా పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 7 కిలోల 100 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు లక్ష 77 వేల 500 వందలు ఉంటుంద‌ని...

న‌ర్సంపేట‌లో 250 కేజీల ఎండు గంజాయి ప‌ట్టివేత‌

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మల్లంపల్లి రోడ్డు జాతీయ రహదారి 365 కమలాపురం క్రాస్ వద్ద 250 కేజీల ఎండు గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. శనివారం సాయంత్రం నర్సంపేట పట్టణంలో పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టగా.. మల్లంపల్లి రోడ్డు కమలాపూరం క్రాస్ వద్ద రెండు కార్లలో త‌ర‌లిస్తున్న‌ సుమారు 250 కిలోల...

హనుమకొండ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిపి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌క్రైం : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం హనుమకొండ ఏసీపీ కార్యాలయంను తనిఖీ చేశారు. ఈ తనిఖీ కోసం వెళ్ళిన పోలీస్ కమిషనర్ కు ఏసీపీ దేవేందర్ రెడ్డి పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ కార్యాలయము పనితీరుకు సంబంధించి...

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి సమావేశం

అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: ఈరోజు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొంది న ఉపాధ్యాయులతో రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా నుండి 4 57మంది ఉపాధ్యాయులు పది బస్సులలో వెళ్లరు. కాగా బ‌స్సుల‌ను అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్ రెడ్డి జెండా ఊపి...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img