Saturday, July 27, 2024

నీటితోనే అన్ని రోగాలు మాయం

Must Read

మ‌నిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించ‌డానికి ప్ర‌కృతి వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ చిలువేరు సుద‌ర్శ‌న్ అనేక చిట్కాలు చెబుతున్నారు. ఇందులో ప్ర‌ధానంగా నీటితోనే అన్నిరోగాలు న‌మ‌మ‌వుతాయ‌ని అంటున్నారు. ఇందులో మీకోసం కొన్ని చిట్కాలు

  •  మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ‌కు మంచినీరు బాగా తాగాలి
  •  అజీర్ణం చేసిన‌ప్పుడు గోరువెచ్చ‌ని నీరు తాగాలి
  •  శ‌రీరంలో వేడిచేసిన‌ప్పుడు చ‌ల్ల‌నినీరు బాగా తాగాలి. నీటిలో కూర్చోవాలి.
  •  కండ‌రాలు, కీళ్లు నొప్పిగా ఉన్న‌ప్పుడు వేడినీటితో కాపుకోవాలి
  •  పొట్ట‌లో గ్యాస్ ఉన్న‌ప్పుడు వేడినీళ్లు తాగాలి.
  •  పొట్ట‌లో నొప్పి ఉన్న‌ప్పుడు వేడినీటిలో నిమ్మ‌రసం పిండుకుని తాగాలి
  •  త‌ల‌నొప్పి ఉన్న‌ప్పుడు త‌ల‌ను చ‌న్నీటితో క‌డ‌గాలి. లేదా నుదుటిమీద త‌డిగుడ్డ వేయాలి.
  •  మ‌ధుమేహ రోగులు నీరుబాగా తాగాలి.
  •  మూత్ర‌పిండ వ్యాధుల నివార‌ణ‌కు మంచినీరే దివ్య‌మైన ఔష‌ధం.
  •  చ‌ర్మం నిగ‌నిగ‌లాడాలంటే మంచినీరు బాగా తాగాలి.
  •  కోపంగా ఉన్న‌ప్పుడు రెండు గ్లాసులు మంచినీరు తాగండి.
  •  త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు మంచినీరు తాగండి.
  •  భ‌యంభ‌యంగా ఉన్న‌ప్పుడు మంచినీరు తాగండి.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img