భోజనం ఎప్పుడు తినాలి? ఎలా తీసుకోవాలి? ఎంత తినాలి? ఏమి తినాలో కూడా చాలా మందికి తెలియదంటే నమ్మండి. టైం లేదంటూ గబగబా ఐదు నిమిషాల్లో తినేసి, గటగటా నీల్లు తాగేస్తారు. అది భోజనం చేసే పద్ధతి కాదని అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ చిలువేరు సుదర్శన్. ఆహారాన్ని ఆకలి అయినప్పుడు...
పంచభూతాల్లో సూర్యడు ఒక భాగమే. సూర్యుడు లేనిదే సమస్త జీవరాసులు బతకలేవు. ప్రకృతి కూడా ఉండదు. అందుకే ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అన్నారు పెద్దలు. సూర్య కిరణాలు సోకని ఇల్లు రోగులకు, భూతాలకి నిలయమవుతుంది. అందుకే వారి ఇంట్లో నిత్యం రోగాలు వస్తుంటాయి. మానసిక వ్యాధులు ఎక్కువగా ఉంటవి. ఇండ్లలోకి గాలి, వెలుతురు రాక నానా...
మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి వైద్యనిపుణులు డాక్టర్ చిలువేరు సుదర్శన్ అనేక చిట్కాలు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా నీటితోనే అన్నిరోగాలు నమమవుతాయని అంటున్నారు. ఇందులో మీకోసం కొన్ని చిట్కాలు
మలబద్ధకం నివారణకు మంచినీరు బాగా తాగాలి
అజీర్ణం చేసినప్పుడు గోరువెచ్చని నీరు తాగాలి
శరీరంలో వేడిచేసినప్పుడు చల్లనినీరు బాగా తాగాలి. నీటిలో కూర్చోవాలి.
...
యంగ్ హీరో విశ్వక్ సేన్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్ కుమార్గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్తో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఈ హీరో పెళ్లి కోసం చింత మ్యారేజ్ బ్యూరోని సంప్రదించినట్లుగా...
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని హీరో చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ను గురువారం హీరో చిరంజీవి కలిశారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు కోసం, కార్మికుల సమస్యలపై చర్చించేందుకు కలిశారు. అయితే.. తెలుగు ఇండస్ట్రీ నుంచి కేవలం చిరంజీవి మాత్రమే సీఎం జగన్ను కలవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో చిరంజీవి వెంట ఎందుకు వెళ్లలేదంటూ ఉత్పన్నమైన ప్రశ్నకు హీరో...
కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉంది. అనేక మంది మహమ్మారి బారిన పడుతున్నారు. కోలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు వైరస్ బారినపడి కోలుకున్నారు. ఇటీవల మంచు లక్ష్మి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే.. తాను కరోనా నుంచి కోలుకున్నట్టు ఇన్ స్టాలో ఒక వీడియో...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...