Monday, September 16, 2024

Admin

శాఖాహారం.. మాంసాహారం.. ఏది మంచిది?

ప్ర‌కృతి వైద్య‌నిపుణులు చిలువేరు సుద‌ర్శ‌న్ ఆరోగ్యానికి శాఖాహార‌మే మేల‌ని ఇప్పుడిప్పుడే శాస్త్ర‌జ్ఞులు తెలుసుకుంటున్నారు. శాఖాహారంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉంది. అన్నిర‌కాలైన విట‌మిన్స్‌, ప్రొటీన్స్‌, క్రొవ్వు ప‌దార్థాలు శాఖాహారంలోనే ఉన్నాయి. ముఖ్యంగా శాఖాహారం మ‌ల‌బ‌హిష్క‌ర‌ణ‌కు తోడ్ప‌డుతుంది. మాంసాహారం వ‌ల‌న మ‌ల‌బ‌ద్ధ‌కం ఏర్ప‌డుతుంది. శ‌రీరంలో గ్యాసెస్ త‌యార‌వుతాయి. బ్యాక్టీరియా, క్రిములు పుడ‌తాయి. త‌ద్వారా రోగాలు వ‌స్తాయి. కాబ‌ట్టి మాంసాహారం క‌న్నా...

ఆహారం ఎప్పుడు తినాలి?

భోజ‌నం ఎప్పుడు తినాలి? ఎలా తీసుకోవాలి? ఎంత తినాలి? ఏమి తినాలో కూడా చాలా మందికి తెలియ‌దంటే న‌మ్మండి. టైం లేదంటూ గ‌బ‌గ‌బా ఐదు నిమిషాల్లో తినేసి, గ‌ట‌గ‌టా నీల్లు తాగేస్తారు. అది భోజ‌నం చేసే ప‌ద్ధ‌తి కాదని అంటున్నారు ప్ర‌ముఖ ప్ర‌కృతి వైద్య నిపుణులు డాక్ట‌ర్ చిలువేరు సుద‌ర్శ‌న్‌. ఆహారాన్ని ఆక‌లి అయిన‌ప్పుడు...

కాసేపు ఎండ‌లో ఉండండి..

పంచ‌భూతాల్లో సూర్య‌డు ఒక భాగ‌మే. సూర్యుడు లేనిదే స‌మ‌స్త జీవ‌రాసులు బ‌త‌క‌లేవు. ప్ర‌కృతి కూడా ఉండ‌దు. అందుకే ఆరోగ్యం భాస్క‌రాధిచ్చేత్ అన్నారు పెద్ద‌లు. సూర్య కిర‌ణాలు సోక‌ని ఇల్లు రోగులకు, భూతాల‌కి నిల‌య‌మ‌వుతుంది. అందుకే వారి ఇంట్లో నిత్యం రోగాలు వ‌స్తుంటాయి. మాన‌సిక వ్యాధులు ఎక్కువ‌గా ఉంట‌వి. ఇండ్ల‌లోకి గాలి, వెలుతురు రాక నానా...

నీటితోనే అన్ని రోగాలు మాయం

మ‌నిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించ‌డానికి ప్ర‌కృతి వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ చిలువేరు సుద‌ర్శ‌న్ అనేక చిట్కాలు చెబుతున్నారు. ఇందులో ప్ర‌ధానంగా నీటితోనే అన్నిరోగాలు న‌మ‌మ‌వుతాయ‌ని అంటున్నారు. ఇందులో మీకోసం కొన్ని చిట్కాలు  మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ‌కు మంచినీరు బాగా తాగాలి  అజీర్ణం చేసిన‌ప్పుడు గోరువెచ్చ‌ని నీరు తాగాలి  శ‌రీరంలో వేడిచేసిన‌ప్పుడు చ‌ల్ల‌నినీరు బాగా తాగాలి. నీటిలో కూర్చోవాలి. ...

పిల్ల‌ని వెతికి పెట్టండి..

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌తో అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఈ హీరో పెళ్లి కోసం చింత మ్యారేజ్‌ బ్యూరోని సంప్రదించినట్లుగా...

జ‌గ‌న్‌తో చిరు భేటీ.. కీల‌క విష‌యాల వెల్ల‌డి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని హీరో చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి...

చిరంజీవితో క‌లిసి అందుకే వెళ్ల‌లేదు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను గురువారం హీరో చిరంజీవి క‌లిశారు. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు కోసం, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు క‌లిశారు. అయితే.. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి కేవలం చిరంజీవి మాత్ర‌మే సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో చిరంజీవి వెంట ఎందుకు వెళ్ల‌లేదంటూ ఉత్ప‌న్న‌మైన ప్ర‌శ్న‌కు హీరో...

గుడ్ న్యూస్ చెప్పిన మంచు ల‌క్ష్మి

క‌రోనా వైర‌స్ సినీ ఇండ‌స్ట్రీని వెంటాడుతూనే ఉంది. అనేక మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. కోలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్నారు. ఇటీవ‌ల మంచు లక్ష్మి కూడా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే.. తాను కరోనా నుంచి కోలుకున్నట్టు ఇన్ స్టాలో ఒక వీడియో...

నాది ప‌క్కా ప్లాన్ !

స్కెచ్ వేస్తే తిరుగుండ‌దు సౌదీలో ప‌నిచేసిన అనుభ‌వమే కెరీర్‌లో ఉప‌యోగ‌ప‌డింది ఆర్కిటెక్ట్‌గా తెలుగు రాష్టాల్లో ప్ర‌త్యేక గుర్తింపు హ‌ర్ష‌ణీయం గుళ్లు, మ‌సీదులు, చ‌ర్చ్‌ల నిర్మాణాల్లో భాగ‌స్వామ్యం కావ‌డం అదృష్టం వాస్తు నిపుణుడిగా, ఎక్స్‌టీరియర్ డిజైన‌ర్‌గా ఖ్యాతి ద‌క్క‌డం గ‌ర్వ‌కార‌ణం సాజిద్ అసోసియేట్స్ చీఫ్ క‌న్స‌ల్టెంట్ ఎంఏ సాజిద్‌ నాది వాస్తు ప‌ర్ఫెక్ట్ ఆర్కిటెక్చ‌ర్ ప్లాన్‌.. ఒక్క‌సారి డిజైన్ చేశానంటే ఇక తిరుగుండ‌దు. గుడి,...

రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వాలే కార‌ణం

తెలంగాణ‌లో 7500మందికిపైగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ఇందులో 80శాత‌మంది కౌలుదారులే రైతుబంధుకాదు..మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం కావాలి కౌలురైతుల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ఆదుకోవాలి పంట‌న‌ష్ట‌పోయిన‌వారికి ప‌రిహారం ఇవ్వాలి రుణ విమోచ‌న చ‌ట్టం చేయాలి రైతు స్వ‌రాజ్య‌వేదిక రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు బీరం రాములు ప్ర‌శ్న‌: ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.. కార‌ణాలేమిటి..? జ‌వాబు : గ‌తేడాదితోపాటు...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img