అక్షరశక్తి, పరకాల : అఖిల భారత సఫాయి మజ్ధూర్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోద రామకృష్ణ ఎన్నికయ్యారు. ఆ సంఘం జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ బృందం శుక్రవారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మున్సిపల్ చైర్మెన్ సోద అనిత రామకృష్ణ, వైస్ చైర్మెన్...
అక్షర శక్తి, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 19 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నర్సంపేట నియోజకవర్గ ప్రజల రక్షణే తమ బాధ్యత అని...
తెలంగాణలో జనవరి 31 నుంచి స్కూళ్ల ప్రారంభం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతో జనవరి 30 వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆన్ లైన్ తరగతుల నిర్వహణ కొనసాగడం లేదు.
దీంతో ఆన్ లైన్ క్లాసుల పై జర్నలిస్టులు మంత్రిని ప్రశ్నించారు. కొద్ది రోజుల సెలవులకు ఆన్...
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
అక్షరశక్తి, హన్మకొండ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ...
జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య
హైదరాబాద్ నుంచి మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
అక్షరశక్తి, జనగామ : ఇంటింటి సర్వేను పటిష్టంగా చేపట్టి పక్క ప్రణాళికతో కరోనా వైరస్ను అడ్డుకుంటామని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. గురువారం కొవిడ్ ను అరికట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య, ఆర్థిక...
రాజకీయాలకు అతీతంగా సర్వేకు సహకరించాలి
త్వరగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
అక్షరశక్తి, నర్సంపేట : ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి పంట పొలాలకు, ఇండ్లకు భారీగా నష్ట వాటిల్లిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వెంటనే వారికి జరిగిన...
అక్షరశక్తి, హన్మకొండ : దళితులకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని హరిత హోటల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్లతో కలిసి గురువారం హరిత హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర...
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ పై కొందరు వ్యక్తులు కత్తులతో హత్యాయత్నం చేశారు. అయితే.. భూపాల్ భార్య అప్రమత్తంగా వ్యవహరించి, ఆ దుండగుల కళ్లలో కారం పొడి చల్లడంతో వారు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. భార్య సాహసంతో భర్త ప్రాణాలు దక్కాయి. ఆ వెంటనే భూపాల్...
అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందినగర్ సమీపంలో గురువారం ఉదయం 8గంటల ప్రాంతంలో మటన్ వ్యాపారి లక్పతి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో బండరాళ్లు, ఇనపరాడ్, కారం పొడి ఉన్నాయి. లక్పతి స్వగ్రామం నెల్లికుదురు మండలం శ్రీరాంగిరి పరిధిలోని సున్నపురాళ్ల తండా. కొంతకాలంలో మానుకోటలోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటూ ఆర్డర్లపై...