Thursday, September 19, 2024

Admin

న‌కిలీ వ‌స్తువుల త‌యారీ ముఠా అరెస్టు

ప‌లు ఉత్ప‌త్తుల న‌కిలీ బాటిళ్లు స్వాధీనం ముగ్గురు నిందితుల అరెస్టు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వివిధ కంపెనీల‌కు సంబంధించిన వ‌స్తువుల పేర్ల‌తో న‌కిలీ వ‌స్తువులు త‌యారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్ర‌యిస్తున్న‌ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. అడిష‌న‌ల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, సీహెచ్ శ్రీనివాస్, ఎస్ఐ ఎస్.ప్రేమానందం...

ఓరుగ‌ల్లులో చిట్‌ఫండ్స్‌ కుంభ‌కోణం

వేల‌కోట్ల రూపాయ‌ల మోసం కుంభ‌కోణంలో అక్ష‌ర‌, అచ‌ల‌, భ‌విత‌శ్రీ‌, శుభ‌నందిని, క‌న‌క‌దుర్గ‌ సంస్థ‌లు? ఖాతాదారుల‌ను నిలువునా ముంచుతున్న వైనం నెల‌లు గ‌డిచినా అంద‌ని డ‌బ్బులు బాధితుల ఫిర్యాదుపై స్పందించిన సీపీ త‌రుణ్‌జోషి ముగ్గురు నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకుని విచార‌ణ‌? చిట్‌ఫండ్స్ మోసాల‌పై అక్ష‌ర‌శ‌క్తి సంచ‌ల‌న క‌థ‌నాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : ఓరుగ‌ల్లులో చిట్‌ఫండ్స్ కంపెనీలు వేల‌కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డాయా..? ఖాతాదారుల సొమ్మునంతా...

క‌రోనా బారిన ఎమ్మెల్యేలు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్‌లో వ‌రుస‌గా ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా వైర‌స్‌బారిన ప‌డుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులను వైర‌స్ వెంటాడుతోంది. మొన్న‌టికి మొన్న జిల్లా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు క‌రోనా వైర‌స్ బారిన ప‌డి కోలుకున్నారు. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఈ...

క‌న్నీళ్లు పెట్టిస్తున్న కౌలురైతు క‌ష్టాలు

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : ప‌ర‌కాల ప‌ట్ట‌ణానికి చెందిన రైతు దంప‌తులు రాచ‌మ‌ల్ల ర‌వి-అరుణ మూడు ఎక‌రాల భూమిని రూ.50వేల‌తో కౌలుకు తీసుకున్నారు. ఇందులో రెండుఎక‌రాల్లో మిర్చి, ఎక‌రంలో పుచ్చ‌తోట సాగు చేశారు. ఇటీవ‌ల కురిసిన అకాల వ‌ర్షాల‌తో మిర్చి, పుచ్చ‌తోట వంద‌శాతం దెబ్బ‌తిన్నాయి. సుమారు ఈ పంట‌ల‌కు రూ.4ల‌క్ష‌ల 50వేల పెట్టుబ‌డి పెట్టామ‌ని రైతు...

అధైర్యపడొద్దు .. అండగా ఉంటాం..

పంట‌ల్ని కోల్పోయిన‌ రైతుల‌ను ఆదుకుంటాం అన్న‌దాత‌ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి రైతుల‌ను ఆదుకుంటాం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప‌ర‌కాల, న‌ర్సంపేట‌లో అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌ పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్ది, చ‌ల్లా, గండ్ర‌, ఎంపీలు క‌విత‌, ద‌యాక‌ర్‌ అక్షరశక్తి వరంగల్ ప్రతినిధి: నోటి కొచ్చిన మిర్చి నేలరాలిందని, రైతులు అధైర్య‌ప‌డొద్ద‌ని, అండ‌గా ఉంటామ‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి...

సీఎంగారు.. వ‌రంగ‌ల్ అంటేనే ఎందుకిలా..?

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : అదేమిటోగానీ.. హ‌డావుడిగా సీఎం కేసీఆర్ ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారు అవుతుంది.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఆగ‌మాగంగా ఏర్పాట్లు మొద‌లు పెడుతారు. రాత్రికిరాత్రే అంతా రెడీ చేస్తారు.. సీఎం కేసీఆర్ వ‌స్తున్నారు.. త‌మ క‌ష్టాల‌ను వింటారు.. ప‌రిష్కారం చూపుతార‌ని ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తారు.. తీరా చూస్తే...

కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు సోమ‌వారం కేబినెట్ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో...

రైతన్నా.. నేనొస్తున్నా!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంగ‌ళ‌వారం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించనున్న సీఎం మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలాది ఎక‌రాల్లో పంట‌న‌ష్టం ఉద‌యం 11:30గంట‌లకు న‌ర్సంపేట‌కు ఆ త‌ర్వాత ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లికి.. ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌నున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశ‌గా ఎదురుచూస్తున్న బాధిత రైతులు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : అకాల వ‌ర్షాల‌తో...

రేపు ప‌ర‌కాల‌కు సీఎం కేసీఆర్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల్లో పంట‌లు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వ‌ర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే...

వ‌రంగ‌ల్ మేయ‌ర్‌కు క‌రోనా..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ గుండు సుధారాణి క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆమె ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌న‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. త‌న‌ను కలవడానికి ఎవ్వరూ రావద్దని కోరారు. గత కొన్ని...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img