పంజాబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్జిత్సింగ్ చన్నీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. బర్నాల్ జిల్లా భాదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అనేక జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, వీటి అభివృద్ధే ధ్యేయంగా...
మేడారంలో ముందస్తు మొక్కులు
వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు
ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
కిక్కిరిసిన క్యూలైన్లు.. జంపన్నవాగులో సందడి
అక్షరశక్తి, వరంగల్ : మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం నలుమూలల నుంచి ముందస్తు మొక్కుల కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతలు సమ్మక్క...
ఉత్తరప్రదేశ్ : మధుర పరిధిలోని దౌల్తాపూర్లో ఆయుధాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది పిస్టళ్లు, నాలుగు గన్స్, పదమూడు లైవ్ రౌండ్స్, ఇతర ఆయుధాలు, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎవరికీ అనుమానం రాకుండా,...
అక్షరశక్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైరస్బారిన పడ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి...
దేశంలో కరోనా వైరస్ మళ్లీ రెచ్చిపోతోంది. రోజుకు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం...
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ప్రజలకే ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్ను 70748 70748 ప్రారంభించారు.
అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.....
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...