Thursday, September 19, 2024

Admin

పంజాబ్ సీఎం నామినేష‌న్ దాఖ‌లు

పంజాబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నేత చ‌ర‌ణ్‌జిత్‌సింగ్ చ‌న్నీ సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. బ‌ర్నాల్ జిల్లా భాద‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అనేక జిల్లాలు వెనుక‌బ‌డి ఉన్నాయ‌ని, వీటి అభివృద్ధే ధ్యేయంగా...

ఎన్డీఏలోకి మ‌హిళ‌లు

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా.. దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ఇందులోకి బాలిక‌ల‌కు కూడా అడ్మిష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అంతేగాకుండా.. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(ఎన్డీఏ)లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జూన్ 2022లో మ‌హిళా కెడెట్లు ఎన్డీఏలోకి...

384 గ్యాలంట్రీ అవార్డుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం

73వ గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్ 384 గ్యాలంట్రీ అవార్డుల‌కు ఆమోదం తెలిపారు. వీటిని సాయుధ ద‌ళాలు, ఇత‌ర విభాగాల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి గ‌ణ‌తంత్ర వేడుకల సంద‌ర్భంగా అంద‌జేయ‌నున్నారు. ఈ అవార్డుల్లో 12 శౌర్య‌చ‌క్ర‌, 3 బార్‌టు సేన ప‌త‌కాలు( గ్యాలంట్రీ), 81 సేనా మెడ‌ల్స్‌( గ్యాలంట్రీ), 2 వాయుసేన...

మేడారానికి ఒక్క‌రోజే 2ల‌క్ష‌ల మంది భ‌క్తులు

మేడారంలో ముంద‌స్తు మొక్కులు వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు ఆదివారం ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల మందికి పైగా రాక‌ కిక్కిరిసిన‌ క్యూలైన్లు.. జంప‌న్న‌వాగులో సంద‌డి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌ : మేడారం మ‌హాజాత‌ర భ‌క్త‌జ‌న సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం న‌లుమూల‌ల నుంచి ముంద‌స్తు మొక్కుల కోసం భ‌క్తులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క...

లోక‌ల్‌గా ఆయుధాల త‌యారీ.. ముఠా అరెస్టు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : మ‌ధుర ప‌రిధిలోని దౌల్తాపూర్‌లో ఆయుధాలు త‌యారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది పిస్ట‌ళ్లు, నాలుగు గ‌న్స్‌, ప‌ద‌మూడు లైవ్ రౌండ్స్‌, ఇత‌ర ఆయుధాలు, ప‌రిక‌రాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు ఎస్ఎస్‌పీ గౌర‌వ్ గ్రోవ‌ర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఎవ‌రికీ అనుమానం రాకుండా,...

దేశంలో లేటెస్ట్ క‌రోనా కేసుల సంఖ్య ఇదే..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రెచ్చిపోతోంది. కొద్దిరోజులుగా ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా.. గ‌త 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 2,38,018 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 310మంది క‌రోనాతో మృతి చెందారు. నిన్న‌టికంటే 20,071 కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. 1,57,421మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి....

వైద్య‌సిబ్బందిపై క‌రోనా పంజా

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకూ కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బంది వైర‌స్‌బారిన ప‌డ్డారు. ఉస్మానియా పరిధిలో 159 మందికి...

కాంగ్రెస్ నేత‌కు క‌రోనా..

దేశంలో కరోనా వైర‌స్ మ‌ళ్లీ రెచ్చిపోతోంది. రోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం...

సీఎం అభ్య‌ర్థిని ఎంపిక చేసేది ప్ర‌జ‌లే..

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ త‌రుపున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఎంపిక చేసే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కే ఇస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.....

గ‌గ‌న్‌యాన్‌లో కీల‌క ముంద‌డుగు

గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీల‌క ముంద‌డుగు వేసింది. గ‌గ‌న్‌యాన్ ప్రోగ్రామ్‌కు వినియోగించ‌నున్న‌ క్రియోజ‌నిక్ ఇంజిన్ ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. సుమారు 720 సెక‌న్ల‌పాటు ఈ ప‌రీక్ష కొన‌సాగింది. త‌మిళ‌నాడులోని మ‌హేంద్ర‌గిరి ఇస్రో ప్రొప‌ల్స‌న్ కాంప్లెక్స్‌లో క్రియోజ‌నిక్‌ ఇంజిన్‌ అర్హ‌త ప‌రీక్ష చేప‌ట్టింది.

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img