Friday, September 20, 2024

Desk

తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మాంగాలను కోసిన కుమార్తె

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగాలను కోసిన ఘటన ఆంద్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్. రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి ఐతానగర్‌కు...

ప్ర‌శాంత్‌ కిషోర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

సొంతంగా పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ జ‌న్ సురాజ్‌గా నామ‌క‌ర‌ణం ప్ర‌ముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలో కొత్త రాజ‌కీయ‌పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ పేరును జ‌న్ సురాజ్‌గా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అంతేగాక సొంత రాష్ట్రం...

బీజేపీకి షాకిచ్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌

త్వ‌ర‌లో కొత్త రాజ‌కీయ పార్టీ ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీకి షాక్ ఇచ్చారు. గత డిసెంబర్ లో కాషాయ కండువా కప్పుకున్న ఆయ‌న ఆరు నెలలు తిరక్కముందే కమలం శిబిరం నుంచి బయటికొచ్చేశారు. ఆదివారం తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో మల్లన్న స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు,...

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం TATA IPL 2022: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉండి ఈ సీజన్ లో వరుసగా 8 పరాజయాలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ పుట్టినరోజున...

బానిస‌త్వంపై పిడికిలెత్తిన ధైర్యం.. మేడే..

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆమెరికా, యూరప్‌ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో...

బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఇప్ప‌టికే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి జీవిపై మ‌ళ్లీ గ్యాస్ బండ‌ప‌డింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరి ఎంత పెరిగాయి.. ? ఏ నగరంలో ఎంత రేటుందో చూద్దాం. దేశంలో 19 కేజీల...

హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో ఘ‌నంగా మేడే ..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసందర్భంగా తెలంగాణతల్లి విగ్రహం, ఛత్రపతి శివాజీ మార్గ్, మర్కజీ జంక్షన్ వద్ద హనుమకొండ జిల్లా జేఏసీ కార్మిక నాయకుడు తాడిశెట్టి కుమారస్వామి, జూకంటి రవీందర్, నలుబొల అమరేందర్ ఎర్ర జెండాని ఎగురవేశారు. అనంత‌రం హనుమకొండ జిల్లా...

మేడే వ‌ర్ధిల్లాలి

కార్మికులకు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ మేడే శుభాకాంక్షలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వ‌రంగ‌ల్ కూర‌గాయ‌ల మార్కెట్‌తోపాటు ప‌లుచోట్ల‌ కార్మికుల‌తో క‌లిసి జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల...

కార్మికులకు కేసీఆర్‌, జ‌గ‌న్ మేడే శుభాకాంక్షలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే...

సీకేఎంలో ప్రైవేట్ ల్యాబ్‌ల దందా!

ప్ర‌సూతి హాస్పిట‌ల్‌ ఎదుట ఏర్పాటు ఆస్ప‌త్రి సిబ్బంది సొంత వ్యాపారం? ఆ ప‌రీక్ష‌ల‌న్నీ ఆ ల్యాబ్‌ల‌కే.. చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న ఉన్న‌తాధికారులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ సీకేఎం ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో ప్రైవేట్ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల దందా జోరుగా న‌డుస్తోంది. ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న న‌లుగురు సిబ్బంది క‌లిసి ఒక ల్యాబ్‌, ఒక ఉద్యోగి మ‌రో...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img