- తెలంగాణ- మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలు బంద్
అక్షరశక్తి: భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల పరిధిలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోయాయి. 19, 20వ నెంబర్ల పిల్లర్లు బ్యారేజి కుంగిపోవడంతో మహారాష్ట్ర- తెలంగాణ మధ్య రాకపోకలను అధికారులు తాత్కలికంగా నిలిపివేశారు. బ్యారేజీ కుంగిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది....
ఖరారైన అభ్యర్థులకు పార్టీ పెద్దల ఫోన్
తొలిజాబితాలోనే అవకాశం
కాషాయం దళంలో జోష్
అక్షరశక్తి, వరంగల్ పశ్చిమ : ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా శనివారం రాత్రి విడుదల కానుంది. అధికారికంగా జాబితా విడుదలకు ముందే సంబంధిత అభ్యర్థులకు పార్టీ అగ్రనేతలు ఫోన్ చేసి జనంలోకి వెళ్లాలంటూ చెప్పినట్లు తెలిసింది....
అక్షరశక్తి, భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరి బస్సు భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా పార్టీ అగ్రనేతలు రాహుల్గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితోపాటు భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, మంథని నేత దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
అక్షరశక్తి, ములుగు : కాంగ్రెస్ విజయ భేరీ యాత్రలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు...
పాలకుర్తిలో కాంగ్రెస్ నయా వ్యూహం
రంగంలోకి మాజీ మావోయిస్టు నేత
1995-2001 వరకు ఈ ప్రాంతంలో దళకమాండర్గా పనిచేసిన అశోక్
రంగన్న, జనార్దన్ పేర్లతో జనంలో..
1996లో కడవెండిలో గన్ మిస్ ఫైర్
తెగిపోయిన మూడు చేతివేళ్లు
ప్రతీ గ్రామంలో విస్తృత పరిచయాలు
నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు
ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలు
అక్షరశక్తి,...
పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
అధిష్ఠానానికి లేఖ
సీనియర్లకూ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని ఆరోపణ
బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన
జనగామ కాంగ్రెస్లో కలకలం
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిపిసిసి మాజీ అధ్యక్షుడు, సమాచార సాంకేతిక శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి...
ప్రజా కవి జయరాజు
మహబూబాబాద్లో పీవైఎల్ రాష్ట్ర 8వ మహాసభలు
వేలాదిమంది యువతతో భారీ ర్యాలీ, బహిరంగ సభ
అక్షరశక్తి, మహబూబాబాద్ : దేశంలోని యువత శక్తి సామర్థ్యాలను ప్రభుత్వాలు విస్మరిస్తే దేశ భవిష్యత్తు అభివృద్ధి పూర్తి అంధకారంగా మారే ప్రమాదం ఉందని, దేశ సంపద సృష్టిలో యువత నైపుణ్యాలు చాలా కీలకమని ప్రజా...