Friday, September 20, 2024

జాతీయం

కాళేశ్వరం: కుంగిన ల‌క్ష్మీ బ్యారేజీ పిల్ల‌ర్లు

- తెలంగాణ‌- మ‌హారాష్ట్ర మ‌ధ్య వాహ‌నాల రాక‌పోక‌లు బంద్‌ అక్షరశక్తి: భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ్‌పూర్ మండ‌ల ప‌రిధిలోని మేడిగ‌డ్డ‌(ల‌క్ష్మి) బ్యారేజీకి సంబంధించిన రెండు పిల్ల‌ర్లు కుంగిపోయాయి. 19, 20వ నెంబ‌ర్ల పిల్ల‌ర్లు బ్యారేజి కుంగిపోవ‌డంతో మ‌హారాష్ట్ర‌- తెలంగాణ మ‌ధ్య రాక‌పోక‌లను అధికారులు తాత్క‌లికంగా నిలిపివేశారు. బ్యారేజీ కుంగిపోయిన దృశ్యాల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది....

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ బీజేపీ అభ్య‌ర్థిగా రావు ప‌ద్మ

ఖ‌రారైన అభ్య‌ర్థుల‌కు పార్టీ పెద్ద‌ల ఫోన్‌ తొలిజాబితాలోనే అవ‌కాశం కాషాయం ద‌ళంలో జోష్‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా శ‌నివారం రాత్రి విడుద‌ల కానుంది. అధికారికంగా జాబితా విడుద‌ల‌కు ముందే సంబంధిత అభ్య‌ర్థుల‌కు పార్టీ అగ్ర‌నేత‌లు ఫోన్ చేసి జ‌నంలోకి వెళ్లాలంటూ చెప్పిన‌ట్లు తెలిసింది....

సింగ‌రేణి కార్మికుల‌తో రాహుల్‌గాంధీ

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన విజ‌య‌భేరి బ‌స్సు భూపాల‌ప‌ల్లి జిల్లాలో రెండో రోజు కొన‌సాగుతోంది. ఈ యాత్ర‌లో భాగంగా పార్టీ అగ్ర‌నేత‌లు రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్ అభ్య‌ర్థి గండ్ర స‌త్యనారాయ‌ణ‌రావు, మంథ‌ని నేత దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిలు సింగ‌రేణి కార్మికుల‌తో స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా...

మేడారం జాత‌ర‌ను జాతీయ ఉత్స‌వంగా ప్ర‌క‌టిస్తాం..

కేంద్రంలో అధికారంలోకి రాగానే అమ‌లు చేస్తాం.. న‌రేంద్ర మోడీ చేతుల్లో సీఎం కేసీఆర్‌ బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎంలు ఒక్క‌టే.. ఈ ఎన్నిక‌ల్లో ఈ మూడు పార్టీల‌ను ఓడించండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అండ‌గా నిల‌వండి ఆదివాసీల భూముల‌ను, హ‌క్కుల‌ను కాపాడుతాం ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకుంటాం.. ములుగు విజ‌య‌భేరి స‌భ‌లో రాహుల్‌గాంధీ పాల్గొన్న ప్రియాంకగాంధీ ...

రామ‌ప్ప ఆల‌యంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పూజ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : కాంగ్రెస్ విజయ భేరీ యాత్రలో భాగంగా ములుగు జిల్లా వెంక‌టాపురం మండ‌లం పాలంపేట‌లోని రామప్ప దేవాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు...

ఎర్ర‌బెల్లిపై గాజ‌ర్ల అశోక్‌!

పాల‌కుర్తిలో కాంగ్రెస్ న‌యా వ్యూహం రంగంలోకి మాజీ మావోయిస్టు నేత‌ 1995-2001 వ‌ర‌కు ఈ ప్రాంతంలో ద‌ళ‌క‌మాండ‌ర్‌గా ప‌నిచేసిన అశోక్‌ రంగ‌న్న‌, జ‌నార్ద‌న్ పేర్ల‌తో జ‌నంలో.. 1996లో క‌డ‌వెండిలో గ‌న్ మిస్ ఫైర్‌ తెగిపోయిన మూడు చేతివేళ్లు ప్ర‌తీ గ్రామంలో విస్తృత ప‌రిచ‌యాలు నియోజ‌క‌వ‌ర్గంలో అనూహ్య ప‌రిణామాలు ఉత్కంఠ రేపుతున్న రాజ‌కీయాలు అక్ష‌ర‌శ‌క్తి,...

హుజూరాబాద్‌లో ఈట‌ల‌కు భారీ షాక్‌

రాజీనామాకు సిద్ధ‌మ‌వుతున్న కీల‌క అనుచ‌రులు? ద‌శాబ్ద‌కాలానికిపైగా రాజేంద‌ర్‌తో అడుగులు గ‌త ఉప ఎన్నిక‌ల్లో అత్యంత కీల‌క పాత్ర‌ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డంలేదంటూ ఆవేద‌న‌ బీఆర్ఎస్‌లో చేరే దిశ‌గా అడుగులు.. ఇప్ప‌టికే పాడి కౌశిక్‌రెడ్డితో చ‌ర్చ‌లు? అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఎన్నిక‌ల ముంగిట హ‌జూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు జ‌మ్మికుంట‌లో బీజేపీ ఎన్నిక‌ల...

న‌ర్సంపేట‌లో బీజేపీ ఖాళీ..?

ఒక్క‌రొక్క‌రుగా జారుకుంటున్న నేత‌లు తాజాగా కాంగ్రెస్‌లోకి రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి? ఈనెల 18న చేరే అవ‌కాశం గంద‌ర‌గోళంలో కాషాయ‌ద‌ళం కాంగ్రెస్ వైపు కార్య‌క‌ర్త‌ల‌ చూపు? సీన్‌లోకి దొడ్డ మోహ‌న్‌రావు? అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ ఖాళీ అవుతోంది. నాయ‌కులంద‌రూ ఒక్క‌రొక్క‌రుగా జారుకుంటున్నారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే రేవూరి...

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌!

పార్టీకి పొన్నాల ల‌క్ష్మ‌య్య రాజీనామా అధిష్ఠానానికి లేఖ‌ సీనియ‌ర్ల‌కూ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలేద‌ని ఆరోప‌ణ‌ బీసీల‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ ఆవేద‌న‌ జ‌న‌గామ కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిపిసిసి మాజీ అధ్యక్షుడు, సమాచార సాంకేతిక శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి...

యువతను విస్మరిస్తే దేశ భవిష్యత్ అంధకారమే..

ప్రజా కవి జయరాజు మహబూబాబాద్‌లో పీవైఎల్ రాష్ట్ర 8వ మహాసభలు వేలాదిమంది యువతతో భారీ ర్యాలీ, బహిరంగ సభ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : దేశంలోని యువత శక్తి సామర్థ్యాలను ప్రభుత్వాలు విస్మరిస్తే దేశ భవిష్యత్తు అభివృద్ధి పూర్తి అంధకారంగా మారే ప్రమాదం ఉందని, దేశ సంపద సృష్టిలో యువత నైపుణ్యాలు చాలా కీలకమని ప్రజా...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...