Thursday, September 19, 2024

జాతీయం

రేవంత్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన గాజర్ల అశోక్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు గురువారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే తన సహచరులు, అనుచరులతోపాటు వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అశోక్‌ వారి సూచనల మేరకు...

మానుకోట నుంచి శేఖ‌ర్‌నాయ‌క్‌!

బీఎస్పీ అభ్య‌ర్థిగా బ‌రిలో..? విదేశాల్లో చ‌దువు.. ఉన్న‌త విద్యావంతుడిగా గుర్తింపు బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా ముంద‌డుగు రెండేళ్లుగా పార్టీ బ‌లోపేతం కృషి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేయ‌డంతో అన్ని రాజ‌కీయ పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటే...

బిగ్‌బ్రేకింగ్‌… న‌వంబ‌ర్ 30న తెలంగాణ ఎన్నిక‌లు

డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు.. నేటి నుంచి రాష్ట్రంలో అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్‌ రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో న‌వంబ‌ర్ 3ంన ఒకే ద‌ఫాలో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. న‌వంబ‌ర్ 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్...

ఝాన్సీరెడ్డి డౌటే..! బ‌రిలోకి కోడ‌లు?

స‌కాలంలో భార‌తీయ పౌర‌స‌త్వం రాక‌పోవ‌డ‌మే కార‌ణం? కోడ‌లిని రంగంలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు వ్య‌తిరేకిస్తున్న సీనియ‌ర్ కాంగ్రెస్ క్యాడ‌ర్‌ పాల‌కుర్తి కాంగ్రెస్‌లో గంద‌ర‌గోళం ఓసీఐతో ఇక్క‌డ రాజ‌కీయాలా..? అంటూ బీఆర్ఎస్‌ విమ‌ర్శ‌లు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి బ‌రిలోకి దిగడం క‌ష్ట‌మేనా..? ఎన్నిక‌ల స‌మ‌యానికి...

టెట్ ఫలితాలు వ‌చ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్- 2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ లితాలు చెక్‌...

బీసీల‌కు ప్రాధాన్య‌మివ్వండి..

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భట్టి విక్రమార్కతో టీపీసీసీ బీసీ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రానున్న ఎన్నిక‌ల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని,...

కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అక్ష‌ర‌శ‌క్తి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమవారం విలేక‌రుల‌తో ఆయ‌న మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిమ్మకాయలు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలూ జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇతరుల నాశనం కోరుకుంటున్నారన్నారు. డబ్బులతో...

మీ ఫోన్‌కు ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ వ‌చ్చిందా…? కార‌ణ‌మిదే..

దేశ‌వ్యాప్తంగా కొంత‌మంది మొబైల్ యూజ‌ర్ల‌కు గురువారం మ‌ధ్యాహ్నం ఓ ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ సందేశం వ‌చ్చింది. తీవ్ర ప‌రిస్థితి అన్న అర్థంతో ఈ ఫ్లాష్ మెసేజ్ ఉంది. దీంతో అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో..? ఎందుకు వ‌చ్చిందో తెలియ‌క చాలా మంది గందరగోళానికి గుర‌య్యారు. అయితే దీనికి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ మెసేజ్‌ను...

రోడ్డు ప్రమాదంలో నిట్ విద్యార్థిని మృతి

అక్షరశక్తి, హన్మకొండ: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద గురువారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నిట్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముర్తుజా (హైదరాబాద్), ఉమర్ (హైదరాబాద్) సాయి (హైదరాబాద్), శ్రేయ (విజయవాడ), సుజిత్ (హైదరాబాద్) అనే ఐదుగురికి గాయాలయ్యాయి....

ప్రభుత్వ నిరంకుశ పాలన వల్లే యూనివర్సిటీ విద్యార్థులపై అక్రమ కేసులు

అక్షరశక్తి, కేయూ క్యాంపస్: .కేయూ విద్యార్థి సంఘాల దీక్షకు కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల న్యాయపరమైన హక్కుల కోసం విసిని ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడి చేపించడం దుర్మార్గం అని అన్నారు.సంఘాలు ఏవి అయినా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీజేపీ ఉంటుందని అన్నారు.దాడికి...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...