ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోన్న సందర్భం... మన మువ్వన్నల జెండా చందమామను ముద్దాడే స మయం.. ప్రతి భారతీయుడు ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్షణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 లోని ల్యాండర్ విక్రమ్ సుదీర్ఘ...
అంతరించిపోతున్న అరుదైన విజ్ఞానానికి
ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్
దేశీయ వైద్యానికి కేరాఫ్గా సామాజిక శాస్త్రవేత్త
మూడున్నర దశాబ్ధాలుగా పుస్తకాల సేకరణ
సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు
ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం
వేలకొద్ది పుస్తకాల సమాహారం
ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక్కరే చేసిచూపిన జిజ్ఞాసి
జూలై 24న ప్రకృతి వైద్య గ్రంథాలయ...
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం పర్యటించారు.
వరంగల్ పర్యటన భాగంగా హెలికాఫ్టర్ లో మామూనూర్ హెలిపాడ్కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ 10.36గంటలకు...
ఈనెల 8న ప్రధాని మోడీ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోడీ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 9:45 గంటలకి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చే రుకుంటారు. 9:50 గంటలకు హెలికాప్టర్లో వరంగల్కు బయల్దేరతారు. 10.35కి హన్మకొండలోని హె లిప్యాడ్కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్లో...
అధ్యక్షపదవికి రాజీనామా చేసిన బండి సంజయ్
ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో...
అక్షరశక్తి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్హౌస్కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్లోని దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో...