Thursday, September 19, 2024

జాతీయం

వ‌ర్ధ‌న్న‌పేట ఏసీపీగా ర‌ఘుచంద‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట ఏసీపీగా దురిశెట్టి ర‌ఘుచంద‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌తంలో ఇక్క‌డ ప‌నిచేసిన సురేశ్ బ‌దిలీపై వెళ్లారు. స్టేష‌న్ ఘన్‌పూర్‌లో ఏసీపీగా విధులు నిర్వ‌హించిన ర‌ఘుచంద‌ర్ బ‌దిలీల్లో భాగంగా జ‌గిత్యాల‌కు వెళ్లారు. అన‌తి కాలంలోనే వ‌ర్ధ‌న్న‌పేట‌లో పోస్టింగ్ తీ సుకున్నారు. బుధ‌వారం విధుల్లో చేర‌గా పోలీస్ సిబ్బందితోపాటు ప‌లువురు...

క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌… మ‌రికొద్ది గంట‌ల్లోనే ఆకాశంలో అద్బుతం

ప్ర‌పంచ‌మంతా భార‌త్ వైపు చూస్తోన్న సంద‌ర్భం... మ‌న మువ్వ‌న్న‌ల జెండా చంద‌మామ‌ను ముద్దాడే స మ‌యం.. ప్ర‌తి భార‌తీయుడు ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్ష‌ణం రానే వ‌చ్చింది. మరికొద్ది గంటల్లోనే ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్‌-3 లోని ల్యాండర్ విక్రమ్ సుదీర్ఘ...

రాహుల్ ఈజ్ బ్యాక్‌

మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌నున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌ ఆయ‌న‌పై అన‌ర్హ‌తను ఎత్తివేసిన‌ట్లు లోక్‌స‌భ స‌చివాలయం ప్ర‌క‌ట‌న‌ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. ఆయ‌న‌పై అన‌ర్హ‌తను ఎత్తివేసిన‌ట్లు లోక్‌స‌భ స‌చివాలయం సోమ‌వారం వెల్ల‌డించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్య‌ల కేసులో రాహుల్‌కు సూర‌త్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష‌పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన...

రేపు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాక‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ బుధవారం న‌గ‌రానికి రానున్నారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల వ‌ర్షాల‌తో ముంపున‌కు గురైన ప‌లు ప్రాంతాలు సంద‌ర్శించి, బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్ర‌కృతి వైద్యానికి ప్రాణం ఆచార్య రామేశ్వ‌రం

అంత‌రించిపోతున్న అరుదైన విజ్ఞానానికి ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌ దేశీయ వైద్యానికి కేరాఫ్‌గా సామాజిక శాస్త్ర‌వేత్త‌ మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా పుస్త‌కాల సేక‌ర‌ణ‌ సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం వేలకొద్ది పుస్తకాల స‌మాహారం ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నిని ఒక్క‌రే చేసిచూపిన జిజ్ఞాసి జూలై 24న ప్ర‌కృతి వైద్య గ్రంథాల‌య...

వ‌రంగ‌ల్‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ శ‌నివారం ప‌ర్య‌టించారు. వరంగల్ పర్యటన భాగంగా హెలికాఫ్టర్ లో మామూనూర్ హెలిపాడ్‌కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్లు సిక్తాప‌ట్నాయ‌క్‌, ప్రావీణ్య‌, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ 10.36గంట‌ల‌కు...

ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ రిలీజ్‌

ఈనెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మోడీ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి 9:45 గంటలకి హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చే రుకుంటారు. 9:50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరతారు. 10.35కి హ‌న్మ‌కొండ‌లోని హె లిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో...

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిష‌న్‌రెడ్డి

అధ్య‌క్ష‌ప‌ద‌వికి రాజీనామా చేసిన బండి సంజ‌య్‌ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈట‌ల రాజేందర్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ వ‌చ్చింది. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో...

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 4062 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ప్రిన్సిప‌ల్‌, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ), అకౌంటెంట్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అటెండెంట్ త‌దిత‌ర టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్ (NESTS) ప్ర‌క‌ట‌న...

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ మృతి

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ సాయిచంద్‌(39) హఠాన్మరణం చెందారు. బుధ‌వారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...