Thursday, September 19, 2024

జాతీయం

28 ఏళ్ల తర్వాత సొంతూరుకు యోగి..

త‌ల్లి నుంచి ఆశీర్వాదం పొంది భావోద్వేగానికి గురైన యూపీ సీఎం ఢిల్లీకి రాజైనా త‌ల్లికి కొడుకే.. పుట్టిన ఊరిని, క‌న్న త‌ల్లిని మ‌రిచిపోవ‌డం ఎవ‌రికీ అంత సులువుకాదు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. తన వ్యక్తిగత అంశాలకు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వని యోగీ.. సుమారు 28 ఏళ్ల తర్వాత...

రాహుల్‌గాంధీ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌

హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లుచేసిన కాంగ్రెస పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ పర్యటన...

రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముంది… ?

రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌ పార్టీ వీడియోపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముంది..?, ఫ్రెండ్‌ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా..? అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు. నేపాల్ మన...

నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..

వైర‌ల్ అవుతున్న వీడియో ఏఐసీసీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మాండులోని నైట్ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్...

ప్ర‌శాంత్‌ కిషోర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

సొంతంగా పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ జ‌న్ సురాజ్‌గా నామ‌క‌ర‌ణం ప్ర‌ముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలో కొత్త రాజ‌కీయ‌పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ పేరును జ‌న్ సురాజ్‌గా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అంతేగాక సొంత రాష్ట్రం...

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం TATA IPL 2022: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉండి ఈ సీజన్ లో వరుసగా 8 పరాజయాలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ పుట్టినరోజున...

బానిస‌త్వంపై పిడికిలెత్తిన ధైర్యం.. మేడే..

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని చుట్టేసింది. దీంతో ఆమెరికా, యూరప్‌ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికుల శ్రమను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభించారు. కార్మికులతో...

బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఇప్ప‌టికే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి జీవిపై మ‌ళ్లీ గ్యాస్ బండ‌ప‌డింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరి ఎంత పెరిగాయి.. ? ఏ నగరంలో ఎంత రేటుందో చూద్దాం. దేశంలో 19 కేజీల...

కార్మికులకు కేసీఆర్‌, జ‌గ‌న్ మేడే శుభాకాంక్షలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే...

మండుతున్న ఎండలు.. తెలంగాణ‌కు ఆరెంజ్ అలర్ట్

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...