కేసీఆర్ది ఆర్థిక, సాంస్కృతిక విధ్వంసం
తెలంగాణకు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివి ప్రజాస్వామిక అడుగులు
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతారు
ధ్వంసమైన తెలంగాణను బాగుచేసుకోవడమే ముందున్న లక్ష్యం
కాంగ్రెస్ పాలనలో ఉద్యమకారులకు సముచిత స్థానం
టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...
బీఆర్ఎస్కు వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్ల రాజీనామా..
గులాబీ పార్టీకి బిగ్ షాక్
అక్షరశక్తి, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ముసలంపుట్టింది. బీఆర్ఎస్కు చెందిన వైస్ చైర్మన్తో సహా 14 మంది కౌన్సిలర్లు ఆపార్టీ సభ్యత్వానికి ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని మీడియా సమావేశంలో...
- టికెట్ రేసులో టీ కృష్ణప్రసాద్ ఐపీఎస్
- హైదరాబాద్కు గుర్తింపు తీసుకురావడంలో కీలక భూమిక
- రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీలో చురుకైన పాత్ర
- వరంగల్తో విడదీయలేని అనుబంధం
- ఇక్కడి ఆర్ఈసీ(నిట్)లో బీటెక్ పూర్తి
- వరంగల్ డీఐజీగానూ బాధ్యతలు
- కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సేవా కార్యక్రమాలు
- అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలు
- ఈ నేపథ్యంలోనే...
అక్షరశక్తి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమైంది. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు.. దేశంలోనే కాంగ్రెస్...
కాంగ్రెస్ పార్టీలోకి ఆరుగురు గులాబీ కార్పొరేటర్లు
అక్షరశక్తి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లతోపాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్...
అక్షరశక్తి, హైదరాబాద్ : నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండగా నిలబడ్డారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి...
బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు
అక్షరశక్తి, వరంగల్: డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఊరూరా, వాడవాడన అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్య...