అక్షరశక్తి, ములుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ టికెట్ను టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ ఎట్టి వెంకన్నకు ఇవ్వాలని ఆదివాసీ సంఘాలు కాంగ్రెస్ హైకమాండ్ను కోరాయి. ఈమేరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఐటీడీఏ గెస్ట్ హౌస్లో నిర్వహించిన ఆదివాసీ సంఘాల సమావేశంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ రేసులో ఉన్న ఎట్టి వెంకన్నకు...
వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు
మెండుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆశీస్సులు..
ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా..
ఉన్నత విద్యావంతురాలిగా, సామాజిక సేవకురాలిగా గుర్తింపు
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్గా వేలాది మహిళల జీవితాల్లో వెలుగులు..
అక్షరశక్తి, తొర్రూరు: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం...
మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు
నియోజకవర్గ పరిధిలో సగానికిపైగా ఆదివాసీల ఓటుబ్యాంకు
సామాజిక న్యాయవేదికతో అన్నివర్గాల్లో గుర్తింపు
మెజార్టీ ఆదివాసీ సంఘాల మద్దతు
ఇటీవల మంత్రి పొంగులేటిని కలిసిన వెంకన్న
ఆసక్తిగా మారుతున్న పరిణామాలు
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్...
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు. నేటిలోగా మొత్తం 3.26 కోట్ల మందికి పంపిణీ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఫిజికల్గా...
- తూర్పున ఎగిరేది గులాబీ జెండానే..
- అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయ్
- ఇక కాంగ్రెస్, బీజేపీల అడ్రస్ గల్లంతే..
- నాన్లోకల్ అభ్యర్థులను జనం ఆదరించరు
- ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదు
- నేను పక్కా లోకల్!
- వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్
- అక్షరశక్తికి స్పెషల్ ఇంటర్వ్యూ
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి...
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా...
ఒక్క అవకాశం ఇవ్వండి... నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపుతా..
భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు
అక్షరశక్తి , భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దేవుడి సాక్షిగా అమలుచేస్తానని సీపీఐ బలపరిచిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు...
అక్షరశక్తి, హైదరాబాద్: సుప్రీం కోర్టు న్యాయవాది పూసాల శ్రీకాంత్చారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ (టీడీపీపీ) రాజ్యాంగాన్ని పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, అడ్వొకేట్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దలింగన్నగారి భిక్షపతి ఆవిష్కరించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ ద్రవిడ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి గౌతమ్...