తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ..
పలు కుల, ప్రజా సంఘాల మద్దతు..
వీకే హెల్పింగ్ సొసైటీ ద్వారా దశాబ్ధకాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు
అక్షరశక్తి, హన్మకొండ: డబ్బు, మద్యం, కులం చుట్టే తిరుగుతున్నాయి ప్రస్తుతం ఎన్నికలు. ఎంత పేరున్నా, ఏస్థాయి నాయకుడైనా పైసలు పంచకుండా, మద్యం పోయకుండా గెలిచే...
నియోజకవర్గవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
ఐదేండ్ల అభివృద్ధికి జైకొడుతున్న జనం..
మరోమారు గెలిపిస్తామంటూ స్వచ్చందంగా ముందుకు..
ఉద్యమకారుడిగా, అభివృద్ధి ప్రదాతగా ప్రత్యేక గుర్తింపు
వందల కోట్లతో అభివృద్ధి పనులు
ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం
అక్షరశక్తి, వరంగల్: నర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ధి సుదర్శన్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీలకతీతంగా నియోజకవర్గవ్యాప్తంగా ఆయనకు...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
వరంగల్ లో సకల జనుల విజయ సంకల్ప సభ
వేలాదిగా తరలవచ్చిన పార్టీ శ్రేణులు..
అక్షరశక్తి, వరంగల్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప...
కాంగ్రెస్లో చేరిన శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్..మరికొందరు నేతలు..
అక్షరశక్తి, శాయంపేట: శాయంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, మాందారిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్,...
అక్షరశక్తి, హన్మకొండ: షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలసముద్రం నందు గల షైన్ కళాశాలలో ప్రిన్సిపాల్ మారబోయిన రాజు గౌడ్ ఆధ్వర్యం లో కేక్ కట్ మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా షైన్ విద్యాసంస్థల అధినేత కుమార్ యాదవ్ మాట్లాడుతూ... ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను...
నియోజకవర్గవ్యాప్తంగా ఇదే పరిస్థితి..
మాకోసం ఏంచేశాంటూ సూటిగా ప్రశ్నలు
కనీసం మౌలిక సదుపాయాలైన
కల్పించావా అంటూ ఆగ్రహావేశాలు
మొన్న చిట్యాల, టేకుమట్ల,
నేడు గణపురం మండలాల్లో నిరసన సెగలు
భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే ప్రచారం
అక్షరశక్తి, భూపాలపల్లి: గత ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే మాకోసం ఐదేళ్లలో ఏం చేశావ్..? మా...
అక్షరశక్తి, భూపాలపల్లి : మాజీ మావోయిస్టు నేతకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలశాల గ్రామానికి చెందిన గాదర్ల అశోక్ను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు...
మంగళ హారతులతో మహిళల బ్రహ్మరథం
అభివృద్ధికి పట్టంకట్టాలంటూ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పిలుపు
నర్సంపేట నియోజకవర్గంలో కారు జోరు..
అక్షరశక్తి, నర్సంపేట: ఖానాపురం మండలం దబ్బీర్ పేట, కీర్య తండాల్లో పెద్ది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇచ్చి, పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. రెండు గ్రామాల్లో పెద్ది ప్రజలను...