ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
అక్షరశక్తి, హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, రాజనర్సింహ తదితర నేతలు వెళ్లారు. ఈ మేరకు ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను...
అక్షరశక్తి, కేయూ క్యాంపస్: .కేయూ విద్యార్థి సంఘాల దీక్షకు కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల న్యాయపరమైన హక్కుల కోసం విసిని ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడి చేపించడం దుర్మార్గం అని అన్నారు.సంఘాలు ఏవి అయినా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీజేపీ ఉంటుందని అన్నారు.దాడికి...
అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట రైల్వేలో ఈఎల్ఎస్(ఎలక్ట్రిక్ లోకో షెడ్)లో పని చేస్తూ సస్పెన్షన్కు గురైన పీ రవికుమార్ అనే ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన పీ రవికుమార్ కాజీపేట రైల్వే ఈఎల్ఎస్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్లోనే...
అక్షరశక్తి, హసన్ పర్తి: హనుమకొండ ప్రశాంత్ నగర్లోని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎమ్మెల్యే నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ రాఖి శుభాకాంక్షలు తెలియజేసి బహుమతులు...
కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే...
పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి
అక్షరశక్తి, నడికూడ: దేశంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మొలుగూరి భిక్షపతి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాళీ ప్రసాద్ గురువారం...
వర్ధన్నపేట బీజేపీ టికెట్ కోసం అనిల్కుమార్ ప్రయత్నాలు
నియోజకవర్గంలో సైలెంట్గా గ్రౌండ్వర్క్
ఇప్పటికే అన్ని మండలాల్లోనూ పర్యటన
పేరును పరిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయాలన్న వ్యూహంతో పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. పార్టీ కోసం...