Saturday, September 21, 2024

రాజ‌కీయం

లేబ‌ర్ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన బీఆర్ఎస్ నాయ‌కుడు బ‌స్కె రాజేంద‌ర్‌

అక్ష‌ర‌శక్తి, హ‌న్మ‌కొండ‌ : హ‌న్మ‌కొండ క‌లెక్ట‌రేట్‌లో నూత‌నంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ లేబర్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబును తెలంగాణ ఉద్యమకారుడు, భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా సీనియర్ నాయకుడు, సమ్మన్వయ సభ్యుడు బస్కే రాజేందర్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు. పుష్ప‌గుచ్ఛం అందించి శాలువాతో స‌న్మానించి శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాల‌ని...

యువతను విస్మరిస్తే దేశ భవిష్యత్ అంధకారమే..

ప్రజా కవి జయరాజు మహబూబాబాద్‌లో పీవైఎల్ రాష్ట్ర 8వ మహాసభలు వేలాదిమంది యువతతో భారీ ర్యాలీ, బహిరంగ సభ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : దేశంలోని యువత శక్తి సామర్థ్యాలను ప్రభుత్వాలు విస్మరిస్తే దేశ భవిష్యత్తు అభివృద్ధి పూర్తి అంధకారంగా మారే ప్రమాదం ఉందని, దేశ సంపద సృష్టిలో యువత నైపుణ్యాలు చాలా కీలకమని ప్రజా...

తూర్పులో బీజేపీ టికెట్‌కు పోటాపోటీ

బీసీ వ‌ర్గాల‌కే కేటాయించే అవ‌కాశాలు రేసులో ప్ర‌ముఖ న్యాయ‌వాది అల్లం నాగ‌రాజు సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్న అధిష్ఠానం ఉత్కంఠ‌గా పార్టీ శ్రేణుల ఎదురుచూపు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. అభ్య‌ర్థి ఎంపిక‌పై పార్టీ అధిష్ఠానం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు...

త‌గ్గేదే లే!

కేసులు కొత్త‌కాదు.. బెదిరింపుల‌కు భయపడ‌ను.. ఓటమి భయంతోనే వినయ్‌భాస్కర్ నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిండు నాయిని రాజేందర్‌రెడ్డి వెనుక మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ ఉన్న‌రు మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్ష‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట‌డం అన్యాయం అని, అయినా నాకు కేసులు...

బిగ్‌బ్రేకింగ్‌… న‌వంబ‌ర్ 30న తెలంగాణ ఎన్నిక‌లు

డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు.. నేటి నుంచి రాష్ట్రంలో అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్‌ రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో న‌వంబ‌ర్ 3ంన ఒకే ద‌ఫాలో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. న‌వంబ‌ర్ 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్...

అక్టోబ‌ర్ 9న భూపాల‌ప‌ల్లికి కేటీఆర్‌

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో అక్టోబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలన శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని, వారి పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలు అమలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లిలో ఎమ్మెల్యే...

వ్యవసాయ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

అక్షరశక్తి వరంగల్: వ్యవసాయ అధికారి వీరునాయక్ ఇంట్లో( హన్మకొండ న్యూ శాయంపేట) ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాధ బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రస్తుతం వీరునాయక్ కరీంనగర్ జిల్లాలో డీడీ ఎఫ్టీసీగా...

ఝాన్సీరెడ్డి డౌటే..! బ‌రిలోకి కోడ‌లు?

స‌కాలంలో భార‌తీయ పౌర‌స‌త్వం రాక‌పోవ‌డ‌మే కార‌ణం? కోడ‌లిని రంగంలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు వ్య‌తిరేకిస్తున్న సీనియ‌ర్ కాంగ్రెస్ క్యాడ‌ర్‌ పాల‌కుర్తి కాంగ్రెస్‌లో గంద‌ర‌గోళం ఓసీఐతో ఇక్క‌డ రాజ‌కీయాలా..? అంటూ బీఆర్ఎస్‌ విమ‌ర్శ‌లు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి బ‌రిలోకి దిగడం క‌ష్ట‌మేనా..? ఎన్నిక‌ల స‌మ‌యానికి...

బీసీల‌కు ప్రాధాన్య‌మివ్వండి..

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో భట్టి విక్రమార్కతో టీపీసీసీ బీసీ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రానున్న ఎన్నిక‌ల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని,...

కేసీఆర్‌పై బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అక్ష‌ర‌శ‌క్తి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమవారం విలేక‌రుల‌తో ఆయ‌న మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిమ్మకాయలు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలూ జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇతరుల నాశనం కోరుకుంటున్నారన్నారు. డబ్బులతో...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...